Friday, April 12, 2019

ఇంకా కొనసాగుతోన్న పోలింగ్ : 80 శాతం నమోదయ్యే అవకాశం

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో మునుపెన్నడూ లేనివిధంగా అర్ధరాత్రి వరకు పోలింగ్ జరుగుతోంది. రాష్ట్రంలోని 400 పైచిలుకు పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ నిర్వహిస్తోన్నారు. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కేంద్రానికి వచ్చిన వారికి ఓటర్ల స్లిప్పులను అందజేశారు అధికారులు. దీంతో వయోజనులు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరడంతో అర్ధరాత్రి వరకు పోలింగ్ ప్రక్రియ జరుగుతోంది. {image-voting-1555007055.jpg

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2v1pm6w

Related Posts:

0 comments:

Post a Comment