సిమ్లా : సార్వత్రిక ఎన్నికల వేళ హిమాచల్ ప్రదేశ్ సీఎం జై రామ్ ఠాకూర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తన సహచర మంత్రి అనిల్ శర్మ .. మంది నియోజకవర్గంలో ప్రచారం చేయాలని స్పష్టంచేశారు. క్యాంపెయిన్ చేయకుంటే క్యాబినెట్ నుంచి తప్పిస్తానని, బీజేపీ పార్టీ నుంచి కూడా వైదొలగాలని హుకుం జారీచేశారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2uYul85
పార్టీ, కుమారుడా ? : ప్రచారం చేయకుంటే క్యాబినెట్ నుంచి తప్పుకో, హిమాచల్ సీఎం అల్టిమేటం
Related Posts:
ఆ ఒక్క నిమిషం మైండ్ బ్లాంక్.. మాల్లో నటికి లైంగిక వేధింపులు.. అసభ్యంగా తాకి...కుటుంబ సభ్యులతో కలిసి ఓ మాల్కి వెళ్లిన మలయాళ నటికి చేదు అనుభవం ఎదురైంది. ఇద్దరు వ్యక్తులు ఆమెను అసభ్యంగా తాకి వేధింపులకు పాల్పడ్డారు. ఈ విషయాన్ని ఆమె… Read More
పోర్న్ సైట్స్ నిర్వహించే ఆ సంస్థపై రూ. 290 కోట్ల భారీ పరువునష్టం దావా వేసిన 40 మంది మహిళలుబాగా పాపులర్ అయిన పోర్న్ వెబ్సైట్ పోర్న్ హబ్ ను నడుపుతున్న మాంట్రియల్కు చెందిన సంస్థపై కాలిఫోర్నియాలోని 40 మంది మహిళలు కేసు పెట్టారు . తమ పూర్తి అన… Read More
పరువు తీసిన ఆన్లైన్ యాప్ అప్పులు: బలవన్మరణానికి పాల్పడిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్హైదరాబాద్: ఆన్లైన్ యాప్లో అప్పు చేసి తిరిగి చెల్లించలేక.. సంస్థ నుంచి వేధింపులు భరించలేక ఓ యువ సాఫ్ట్వేర్ ఇంజినీర్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విష… Read More
హత్రాస్ గ్యాంగ్ రేప్... చార్జిషీట్లో కీలక విషయాలు వెల్లడించిన సీబీఐ...దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హత్రాస్ గ్యాంగ్ రేప్ ఘటనలో సీబీఐ శుక్రవారం(డిసెంబర్ 18) చార్జిషీట్ దాఖలు చేసింది. బాధితురాలిపై నిందితులు సామూహిక అత్యా… Read More
శబరిమల యాత్రికుల కోసం అద్భుతం- విద్యుత్, పంపింగ్ లేకుండానే 2 కోట్ల లీటర్ల నీరుసుదూర ప్రాంతాల నుంచి శబరిమల అయ్యప్పస్వామి దర్శనానికి వచ్చే యాత్రికుల కోసం భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. మకర జ్యోతి దర్శనానికి భారీ సంఖ్యలో భక్తులు రాన… Read More
0 comments:
Post a Comment