అమరావతి: వివిధ ప్రభుత్వ శాఖలలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు రెగ్యూలర్ ఉద్యోగుల మాదిరిగానే సకాలంలో జీతాలు అందించాలని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. కాంట్రాక్టు ఉద్యోగుల స్థితిగతులపై అధికారులు సీఎం జగన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. కాంట్రాక్టు ఉద్యోగులకు జీతాల విడుదలలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని ఆదేశించారు. ఈ సందర్భంగా జీతాల
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3gU6g8f
ఏపీ కాంట్రాక్ట్ ఉద్యోగులకు గ్రీన్ ఛానల్లో జీతాలు: సీఎం వైఎస్ జగన్ కీలక ఆదేశాలు
Related Posts:
సీబీఐ దాడిలో ఎంపీ బాలశౌరి పాత్ర - రష్యన్ యువతితో అది తప్పేంటి? - ఎంపీ రఘురామ తాజా బాంబుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన వరుసగా చోటుచేసుకుంటోన్న పరిణామాల్లో మొదటిది.. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుపై సీబీఐ దాడి. పంజాబ… Read More
వైసీపీ నేత పిల్లి సుభాష్ ఇంట విషాదం - బ్రెయిన్ స్ట్రోక్తో ఎంపీ సతీమణి కన్నుమూతవైసీపీ సీనియర్ నేత, సీఎం జగన్ కు అత్యంత విశ్వాసపాత్రుడైన రాజ్యసభ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ ఇంట పెను విషాదం నెలకొంది. ఆదివారం నాడు పిల్లి సుభాష్ సతీ… Read More
ఢిల్లీ కేపిటల్స్ను మట్టి కరిపించడానికి ఇదే సరైన సమయం: కీలక బ్యాట్స్మెన్ అవుట్అబుధాబి: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో వేదికగా రసవత్తరంగా ఐపీఎల్-2020 సీజన్ 13వ ఎడిషన్లో తిరుగులేని విజయాలతో దూసుకెళ్తోన్న టీమ్.. ఢిల్లీ కేపిటల్స్. టాప్… Read More
అమరావతి నిరసనలకు 300 రోజులు: ప్రదర్శనల హోరు.. నినాదాల జోరు: తీవ్ర ఉద్రిక్తతఅమరావతి: రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేస్తామంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో చేసిన ప్రకటన తరువాత.. అమరావతి ప్రాంతం నిప్పుల కుం… Read More
హాథ్రస్ నిజాలు సమాధి అవుతున్నాయా... బాధితురాలి గ్రామంలో ఏం జరుగుతోంది?ఇది ఒక అదృశ్య భూమి. ఇక్కడ జరిగిన నేరం క్రమంగా కనుమరుగవుతోంది. ఈ ఊరికి చెందిన ఈ జొన్నచేలోనే బాధితురాలి అంత్యక్రియలు కూడా జరిగాయి. కుటుంబ సభ్యులకు కూడా … Read More
0 comments:
Post a Comment