అమరావతి: వివిధ ప్రభుత్వ శాఖలలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు రెగ్యూలర్ ఉద్యోగుల మాదిరిగానే సకాలంలో జీతాలు అందించాలని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. కాంట్రాక్టు ఉద్యోగుల స్థితిగతులపై అధికారులు సీఎం జగన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. కాంట్రాక్టు ఉద్యోగులకు జీతాల విడుదలలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని ఆదేశించారు. ఈ సందర్భంగా జీతాల
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3gU6g8f
ఏపీ కాంట్రాక్ట్ ఉద్యోగులకు గ్రీన్ ఛానల్లో జీతాలు: సీఎం వైఎస్ జగన్ కీలక ఆదేశాలు
Related Posts:
ఢిల్లీ టూ విజయవాడ నిల్వ మాంసం అక్రమ రవాణా- రైల్వేస్టేషన్లో 16 బాక్సులు స్వాధీనం..విజయవాడలో మాంసం మాఫియా అక్రమాలు ఎక్కువయ్యాయి. వారాంతంలో మాసం అమ్మకాలు ఎక్కువగా ఉంటాయని తెలిసి ఇతర రాష్ట్రాల నుంచి అక్రమ మార్గాల్లో మేక, గొర్రె మాంసాలు… Read More
ధోనీ ఏజ్ బార్: టీమిండియా మాజీ ఆల్రౌండర్ కామెంట్స్: భజ్జీకి తగిలిన సెగ: నిజం బయటికిముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్-2020 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ ఎదుర్కొంటోన్న వరుస ఓటములు.. విమర్శకుల నోళ్లకు పని చెప్పాయి. టీమ్ కేప్టెన్ మహేంద్రసింగ… Read More
హత్రాస్ ఎఫెక్ట్ : కేంద్రమంత్రి స్మృతీ ఇరానీకి వారణాసిలో షాక్... చుట్టుముట్టిన నిరసనకారులు...హత్రాస్ గ్యాంగ్ రేప్ నేపథ్యంలో కేంద్రమంత్రి స్మృతీ ఇరానీకి వారణాసి పర్యటనలో నిరసనల సెగ తగిలింది. సమాజ్వాదీ పార్టీ,కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు స్మృతీ… Read More
అర్ధరాత్రి అంత్యక్రియలు... ఆ నిర్ణయం వాళ్లదే.. నేనేమీ మాట్లాడలేను : యూపీ డీజీపీహత్రాస్ గ్యాంగ్ రేప్ మృతురాలికి రాత్రికి రాత్రే అంత్యక్రియలు నిర్వహించాలన్న నిర్ణయం స్థానిక అధికారులు తీసుకున్నదేనని ఉత్తరప్రదేశ్ డీజీపీ హెచ్సీ అవస్త… Read More
మంత్రి ధర్మానకు మతి చలించింది.. బాబుతో పోటీనా... టీడీపీ సీనియర్ నేతల రివర్స్ పంచ్ఉత్తరాంధ్ర లో తనపై పోటీ చేయాలని చంద్రబాబు కు సవాల్ చేసిన ఏపి డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ పై టిడిపి నేతలు మండిపడుతున్నారు. టీడీపీ సీనియర్ నేతలు ధర్మ… Read More
0 comments:
Post a Comment