బెంగళూరు: కర్ణాటకలో రెండో దశ లోక్ సభ ఎన్నికల పోలింగ్ సమీపిస్తున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, వారి అనుచరుల మీద ఆదాయపన్ను శాఖ అధికారులు (ఐటీ శాఖ) దాడులు చేశారు. బెళగావి జిల్లా రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కాంగ్రెస్ పార్టీ మహిళా ఎమ్మెల్యే లక్ష్మి హెబ్బాళ్కర్ ముఖ్య అనుచరుల మీద ఐటీ శాఖ
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2IEdArR
లోక్ సభ ఎన్నికలు: కాంగ్రెస్ పార్టీ లేడీ ఎమ్మెల్యే అనుచరులకు ఐటీ శాఖ షాక్, దెబ్బకు హడల్!
Related Posts:
రాజేంద్రనగర్లో దారుణం... కన్నతండ్రే కాటేశాడు... కుమార్తెపై 15 రోజులుగా అత్యాచారం...రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లో దారుణం వెలుగుచూసింది. కన్న కూతురిపై తండ్రి అత్యాచారానికి పాల్పడ్డాడు.గత 15 రోజులుగా కూతురిపై అతను అఘాయిత్యానికి పాల్… Read More
ఆర్టీసీ-విద్యుత్ ఛార్జీల పెంపుకు రంగం సిద్దం : మోయలేం-తప్పదు : ఎంత మేరంటే...!!ఆర్టీసీని బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకున్న ప్రభుత్వం..తాజా నష్టాల పైన ఆందోళన వ్యక్తం చేస్తోంది. అందులో భాగంగా ప్రయాణీకుల పైన భారం తప్పదనే సంకేతాలు ఇ… Read More
సాక్షికి నేనూ ఓనర్ నే-అమ్మ ఆ హోదాలోనే నాతో : ప్రశాంత్ కిషోర్ మాతోనే-షర్మిల సంచలనం..!!కొంత కాలంగా అటు ఏపీలో..ఇటు తెలంగాణలో రాజకీయ సంచలనంగా మారిన వైఎస్ షర్మిల తన రాజకీయ భవిష్యత్ పైన భారీ అంచనాలతో ఉన్నారు. వచ్చే నెల 20వ తేదీ నుంచి తన తండ్… Read More
ఏమీ పని అదీ.. చచ్చినా కూడా దాడి చేసి, తన్ని.. ఓ ఫోటోగ్రాఫర్ కర్కశత్వం..అసోంలో పోలీసులు, ఆందోళనకారులకు మధ్య జరిగిన ఘర్షణ ఉద్రిక్త పరిస్థితికి దారితీసింది. డారంగ్ జిల్లా ధోల్పూర్ గోరుఖుతి ప్రాంతంలో నిరసనకారులు పోలీసులకు మధ్… Read More
TCS Jobs : టీసీఎస్లో సర్వీస్ డెస్క్ ఎగ్జిక్యూటివ్ జాబ్స్... పూర్తి వివరాలివే...దేశీ టెక్ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(TCS) 'సర్వీస్ డెస్క్ ఎగ్జిక్యూటివ్' రోల్ కోసం ఆసక్తిగల,అనుభవజ్ఞులైన నిపుణుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తో… Read More
0 comments:
Post a Comment