హైదరాబాద్ : తప్పుడుతడకల ఫలితాలతో విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడిన ఇంటర్ బోర్డు అధికారులకు విద్యార్థులు చుక్కలు చూపిస్తున్నారు. తమకు జరిగిన అన్యాయంపై నిలదీస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఆందోళనలు కొనసాగుతున్నాయి. తాజాగా ఏబీవీపీ, ఎన్ఎస్యూఐ ఆధ్వర్యంలో పలువురు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఇంటర్ బోర్డును ముట్టడించే ప్రయత్నం చేశారు. పోలీసులు అడ్డుకోవడంతో రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేశారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2XDYXrZ
అధికారుల నిర్లక్ష్యంపై విద్యార్థుల ఆక్రోశం!.. రణరంగాన్ని తలపిస్తున్న ఇంటర్ బోర్డు కార్యాలయం!
Related Posts:
ఉద్వాసనపై స్పందించిన కిరణ్ బేడి: అనుభవం వచ్చిందంటూ: బీజేపీ ఏజెంట్గా: టీమ్ రాజ్నివాస్న్యూఢిల్లీ: కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి లెప్టినెంట్ గవర్నర్గా తనను అర్ధాంతరంగా తొలగించడం పట్ల కిరణ్ బేడి స్పందించారు. తనకు జీవితకాలం అనుభవం వచ… Read More
ఓబీసీ రిజర్వేషన్లపై కేంద్రం సంచలనం- నాలుగు కేటగిరీలుగా వర్గీకరణ-రోహిణి కమిషన్ సిఫార్సు ?దేశవ్యాప్తంగా రిజర్వేషన్లపై భయాందోళనలు నెలకొంటున్న నేపథ్యంలో ఓబీసీ రిజర్వేషన్లపై కేంద్ర ప్రభుత్వం నియమించిన జస్టిస్ రోహిణి కమిషన్ చేయబోతున్న ఓ కీలక స… Read More
ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో సింగిల్ నామినేషన్ లపై ఎస్ఈసి ఫోకస్ .. నివేదికలు పంపాలని కలెక్టర్లకు ఆదేశంఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు కొనసాగుతున్న సమయంలోనే మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. ఒకపక్క పంచాయితీలతోపాటుగా, మరో… Read More
సీఎం కేసీఆర్ పుట్టినరోజు.. వినూత్నంగా తూ.గో అభిమానుల విషెస్.. నేడు కోటి వృక్షార్చన...తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు బుధవారం(ఫిబ్రవరి 17) 67వ వడిలోకి అడుగుపెడుతున్నారు. ఉద్యమ నేతగా,ముఖ్యమంత్రిగా తెలంగాణపై ఆయనది చెరగని ము… Read More
ఢిల్లీలో ఉద్యమిస్తున్న రైతులకు పెద్ద సవాల్.. ఎదుర్కొనేందుకు ప్లాన్ రెడీ... కొత్త స్ట్రాటజీతో ముందుకు...దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో గత 80 రోజులకు పైగా ఆందోళనలు చేపడుతున్న రైతులకు ఇప్పుడో పెద్ద సవాల్ ఎదురైంది. రానున్నది ఖరీఫ్ సీజన్ కావడంతో... చాలామంది… Read More
0 comments:
Post a Comment