న్యూఢిల్లీ: రైలు ప్రయాణికుల వీపు ఇక విమానం మోత మోగబోతోంది. ప్రయాణికులపై యూజర్ ఛార్జీల భారాన్ని మోపడానికి రైల్వే మంత్రిత్వ శాఖ సన్నహాలు పూర్తి చేసింది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలన్నింటినీ సిద్ధం చేసింది. ఈ ప్రతిపాదనలను ప్రభుత్వానికి అందజేసింది. వచ్చే మంత్రివర్గ సమావేశంలో ఈ ప్రతిపాదనలకు ఆమోదం లభించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రతిపాదనలపై కేంద్ర
from Oneindia.in - thatsTelugu https://ift.tt/30ersjm
రైలు ప్రయాణికుల వీపు విమానం మోతే: ఒక్కో టికెట్పై రూ.35 వరకు: కేబినెట్ ఆమోదమే బ్యాలెన్స్
Related Posts:
పోలీస్ స్టేషన్లకు డిజిటల్ రూపం.. ఫిర్యాదు చేయడం ఇక ఈజీ..!హైదరాబాద్ : పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగే బాధితులకు ఆ కష్టాలేంటో తెలుసు. కొన్ని సందర్భాల్లో న్యాయం కోసం ఒక పోలీస్ స్టేషన్కు వెళితే తమ పరిధిలోకి రాదంట… Read More
వెంకయ్య నాయుడు అలా చేసి ఉండకూడదు : స్పికర్ తమ్మినేని సీతారాంఏపికి చెందిన టీడీపీ రాజ్యసభ ఎంపీలను బీజేఎల్పీలో విలీనం చేయడంపై ఏపీ శాసన సభ స్పీకర్ తమ్మినేని సీతారాం స్పందించారు. ఈనేపథ్యంలోనే ఆయన వెంకయ్య నాయుడుపై కీ… Read More
చంద్రయాన్ 2 పంపిన అసలు పిక్స్ వచ్చేసాయ్!! 5000 కిలోమీటర్ల ఎత్తు నుంచి భూగోళంబెంగళూరు: మనదేశ అంతరిక్ష పరిశోధన కేంద్రం ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్-2 చందమామకు చేరువగా వెళ్తోంది. వచ్చేనెల 7వ తేదీన చంద్రయాన్-2 ఉపగ… Read More
అమేరికాలో మరోసారి కాల్పులు 9మంది మృతి..16 మందికి గాయాలు...!అమేరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది.టెక్సాస్లోని వాల్మార్ట్లోని కాల్పులు జరిగిన సంఘటన జరిగిన కొద్ది గంటల్లోనే ఓహియో ప్రాంతంలో మరో దుండగుడు రెచ్… Read More
భీమవరానికి పవన్ కల్యాణ్: ఓటమి తరువాత తొలిసారిగాఏలూరు: జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆదివారం పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. దీనికోసం ఆయన ఆదివారం మధ్యాహ్నం రాజమహేంద్రవరం విమానాశ్రయా… Read More
0 comments:
Post a Comment