న్యూఢిల్లీ: రైలు ప్రయాణికుల వీపు ఇక విమానం మోత మోగబోతోంది. ప్రయాణికులపై యూజర్ ఛార్జీల భారాన్ని మోపడానికి రైల్వే మంత్రిత్వ శాఖ సన్నహాలు పూర్తి చేసింది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలన్నింటినీ సిద్ధం చేసింది. ఈ ప్రతిపాదనలను ప్రభుత్వానికి అందజేసింది. వచ్చే మంత్రివర్గ సమావేశంలో ఈ ప్రతిపాదనలకు ఆమోదం లభించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రతిపాదనలపై కేంద్ర
from Oneindia.in - thatsTelugu https://ift.tt/30ersjm
రైలు ప్రయాణికుల వీపు విమానం మోతే: ఒక్కో టికెట్పై రూ.35 వరకు: కేబినెట్ ఆమోదమే బ్యాలెన్స్
Related Posts:
మనుషులా? బొమ్మలా?: పబ్జీ గేమ్ తరహాలో జనాన్ని కాల్చి పడేశాడు! మృతదేహాలపైనా బుల్లెట్ల వర్షంక్రైస్ట్ చర్చ్: పబ్జీ గేమ్ తెలుసుగా! ఈ మధ్యే మనదేశంలో బాగా పాపులర్ అయిన అత్యంత ప్రమాదకరమైన ఆన్ లైన్ గేమ్. మనదేశంలో దాదాపు సగం మంది జనాభా దీనికి బానిసల… Read More
వివేకా మరణం..! జగన్ మీడియాలో పొంతనలేని కథనాలు..! ఎందుకలా జరుగురుగుతోంది..!!హైదరాబాద్: మాజీ ఎంపీ, వైసీపి అధినేత జగన్మోహన్ రెడ్డి బాబాయ్ వైఎస్. వివేకానంద రెడ్డి హత్యోదంతం అనేక మలుపులు తిరుగుతోంది. ముందుగా ఆయన గుండెపోటు తో చన… Read More
వివేకా హత్యలో అతడిమీదే అనుమానాలు : సిబిఐ విచారణకు వైసిపి డిమాండ్ : జగన్ నివాళి ..!వైయస వివేకానందరెడ్డి హత్య పై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రాజకీయంగానూ టిడిపి- వైసిపి మధ్య ఆరోపణలు తీవ్ర స్థాయికి వెళ్తున్నాయి. వివేకా హ… Read More
2009లో భారత్ ఏకాకి, ఇప్పుడు ప్రపంచ దేశాల మద్దతు: రాహుల్కు సుష్మా స్వరాజ్ దిమ్మతిరిగే కౌంటర్న్యూఢిల్లీ: జైష్ ఏ మహ్మద్ చీఫ్ మసూద్ అజహర్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించకుండా చైనా అడ్డుకుంటున్న విషయం తెలిసిందే. దీనిపై బీజేపీ, కాంగ్రెస్ పార్టీల… Read More
లక్ష గ్రూప్ డి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన రైల్వే రిక్రూట్మెంట్ సెల్రైల్వే రిక్రూట్ మెంట్ సెల్లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా లక్షకు పైగా గ్రూపు డి పోస్టులను భర్తీ చేయనున్నా… Read More
0 comments:
Post a Comment