హేమంత్ హత్య కేసులో రోజుకో కొత్త విషయం వెలుగుచూస్తోంది. ప్రేమించి పెళ్లి చేసుకున్నఅవంతి దంపతులకు ఆమె తల్లిదండ్రుల నుంచి ప్రతిఘటన ఎదురయ్యింది. మీరెలా బతుకుతారో చూస్తాం అంటూ పోలీసుల ముందే హెచ్చరించారు. అయితే అవంతి జంటకు భద్రత కల్పించాలని, వారి పేరంట్స్కు కౌన్సెలింగ్ ఇవ్వాలని సీపీ చెప్పినా.. కొందరు పోలీసులు నిర్లక్ష్యం వహించారనే ఆరోపణలు వస్తున్నాయి.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3kWVwbc
Monday, September 28, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment