ఢిల్లీ : ప్రధాని మోడీ జీవితగాధ ఆధారంగా తెరకెక్కిన పీఎం నరేంద్రమోడీ చిత్రం విడుదలపై ఎలక్షన్ కమిషన్ ఈ నెల 19న నిర్ణయం తీసుకోనుంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎన్నికల సంఘం ప్రతినిధులు బుధవారం సినిమా చూశారు. చిత్రంలోని ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి రిపోర్ట్ ఇవ్వాల్సి ఉన్నందున రెండు రోజుల సమయంపడుతుందని చెప్పినట్లు తెలుస్తోంది. ఈసీ
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2ZkBbTt
పీఎం నరేంద్రమోడిని చూసిన ఈసీ ప్రతినిధులు
Related Posts:
దమ్ముంటే ఆస్తులున్నాయని నిరూపించు.... లోకేష్పై ఫైర్ అయిన వంశీగన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పార్టీ వీడడంపై టీడీపీ సీరియస్గా స్పందించిన విషయం తెలిసిందే.. దీంతో ఆయన పార్టీ మారుతున్నానని ప్రకటించిన మరునాడే నేరుగ… Read More
లగ్జరీ కారులో పారిశ్రామిక వేత్త సజీవదహనం, లేడీతో వల, కిడ్నాప్, భాగస్వామి కిరాతకం !చెన్నై: తమిళనాడులోని సమయపురం సమీపంలోని అటవీ ప్రాంతంలో లగ్జరీ కారుతో సహ పారిశ్రామిక వేత్తను సజీవదహనం చేసిన కేసులో పోలీసులు నలుగురిని అరెస్టు చేశారు. పా… Read More
చింతమనేనికి బెయిల్ మంజూరు... శనివారం విడుదలపశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత చింతమనేని ప్రభాకర్కు బెయిల్ మంజూరైంది. ఎస్సీ, ఎస్టీ కేసుల్లో విచారణను ఎదుర్కొంటున్… Read More
అరుణాచల్పై చైనా మరోసారి అక్కసు.. రాజ్నాథ్ పర్యటనపై విషం చిమ్మిన డ్రాగన్డ్రాగన్ చైనా మరోసారి తన అక్కసును వెళ్లగక్కింది. అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుపై విషం చిమ్మింది. గురువారం రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పర్యటించడంతో ఎప్… Read More
మగువలను ఆకట్టుకొంటున్న టెంపుల్ జ్యువెలరీ.. ట్రెండింగ్గా కల్యాణ్ జ్యువెలర్స్ వెడ్డింగ్ కలెక్షన్బంగారం అంటే ఎవరికీ మక్కువ ఉండదు చెప్పండి.. ఎన్ని ఇబ్బందులు ఉన్నా మహిళలు, సాంప్రదాయ కుటుంబాలే కాదు.. ఆర్థికంగా వెనుకబడి ఉన్నవారు కూడా బంగారం కొనడానికి … Read More
0 comments:
Post a Comment