బంగారం అంటే ఎవరికీ మక్కువ ఉండదు చెప్పండి.. ఎన్ని ఇబ్బందులు ఉన్నా మహిళలు, సాంప్రదాయ కుటుంబాలే కాదు.. ఆర్థికంగా వెనుకబడి ఉన్నవారు కూడా బంగారం కొనడానికి ఇష్టపడుతారనేది కాదనలేని వాస్తవం. అన్నివర్గాలను దృష్టిలో పెట్టుకొని సరసమైన ధరకు నాణ్యమైన బంగారాన్ని వినియోగదారులను అందించే విషయంలో కల్యాణ్ జ్యువెలర్స్ దూసుకెళ్తున్నది. 110 ఏళ్లకుపైగా వ్యాపార నేపథ్యం ఉన్న కుటుంబాలు వినియోగదారుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని ఈ వ్యాపారంలో ముందుకెళ్తున్నది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XlWUcT
మగువలను ఆకట్టుకొంటున్న టెంపుల్ జ్యువెలరీ.. ట్రెండింగ్గా కల్యాణ్ జ్యువెలర్స్ వెడ్డింగ్ కలెక్షన్
Related Posts:
coronavirus: త్రిముఖ వ్యుహాంతో వైరస్ను ఎదుర్కొంటాం, నివారణపై క్యాబినెట్ సబ్ కమిటీ డిస్కషన్..కరోనా వైరస్ను ఎదుర్కొనేందుకు త్రిముఖ వ్యుహాంతో ముందుకెళ్లేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. వైరస్ వ్యాప్తి నిరోధించేందుకు శనివారం క్యాబినెట్… Read More
కరోనా వైరస్ : భారత్ స్టేజ్-3లోకి ప్రవేశించింది.. బాంబు పేల్చిన ఉన్నతాధికారి..కరోనా వైరస్ వ్యాప్తిలో మొత్తం మూడు దశలు ఉన్నాయి. ఒకటి.. విదేశాల నుంచి వచ్చినవారికే మాత్రం పాజిటివ్గా తేలడం. రెండో దశ.. విదేశాల నుంచి వచ్చినవారి ద్వార… Read More
కరోనా లక్షణాలతో క్వారంటైన్ కు గుంటూరు వైసీపీ ఎమ్మెల్యే- 15 మంది కుటుంబ సభ్యులు కూడా..గుంటూరులో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఇప్పటికే ఢిల్లీలో ఓ మతపరమైన కార్యక్రమానికి వెళ్లి తిరిగొచ్చిన తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే ముుస్తఫా బావతో పాటు ఆయ… Read More
coronavirus: వామ్మో.. ఇదేంది, కల్లు దొరకక పిచ్చి ప్రవర్తన, ఇందూరులో ఒకరికి పిట్స్, ఇద్దరి మృతి..విశ్వ మానవళి కరోనా పేరు చెబితే చాలు గజ గజ వణికిపోతోంది. అయితే ఇందూరులో మాత్రం మందుబాబులు బెంగపెట్టుకున్నారు. అవును.. కల్లు కంపౌండ్ మూసివేయడంతో వారి మన… Read More
కరోనా దెబ్బకు మెంటలెక్కి నగ్నంగా.. వీధిలో వికృతం.. జాంబీలా మెడ కొరికి నెత్తురుతాగి..విదేశాల నుంచి కరోనాను మొసుకొచ్చి.. కనీసం క్వారంటైన్ లో ఉండకుండా అందరికీ వైరస్ అంటిస్తున్న ప్రబుద్ధుల్ని మనం చూస్తూనేఉన్నాం. కొందరు తెలియక, వ్యాధిపై అవ… Read More
0 comments:
Post a Comment