చెన్నై: తమిళనాడులోని సమయపురం సమీపంలోని అటవీ ప్రాంతంలో లగ్జరీ కారుతో సహ పారిశ్రామిక వేత్తను సజీవదహనం చేసిన కేసులో పోలీసులు నలుగురిని అరెస్టు చేశారు. పారిశ్రామిక వేత్తను హత్య చెయ్యడానికి ఓ కిలాడీ లేడీ సహాయం తీసుకున్నారని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. అందమైన అమ్మాయిని ఎర వేసిన తరువాత పారిశ్రామిక వేత్తను అతని వ్యాపార భాగస్వామి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2OjmpaE
Friday, November 15, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment