Friday, November 15, 2019

అరుణాచల్‌పై చైనా మరోసారి అక్కసు.. రాజ్‌నాథ్ పర్యటనపై విషం చిమ్మిన డ్రాగన్

డ్రాగన్ చైనా మరోసారి తన అక్కసును వెళ్లగక్కింది. అరుణాచల్ ప్రదేశ్‌ సరిహద్దుపై విషం చిమ్మింది. గురువారం రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పర్యటించడంతో ఎప్పటిలాగే పెదవి విరిచింది. చైనా వైఖరిని భారత్ ఎండగట్టింది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Kqr0qv

Related Posts:

0 comments:

Post a Comment