గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పార్టీ వీడడంపై టీడీపీ సీరియస్గా స్పందించిన విషయం తెలిసిందే.. దీంతో ఆయన పార్టీ మారుతున్నానని ప్రకటించిన మరునాడే నేరుగా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పార్టీ ముఖ్య నేతలతో సమావేశం అయ్యారు. వంశీ తీరుపై చర్చించిన అనంతరం సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అనంతరం పార్టీ నేతలతో పాటు వంశీ మధ్య మాటల
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Kp2h5L
Friday, November 15, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment