న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఆరంభమైన రెండోదశ పోలింగ్ సందర్భంగా పలుచోట్ల ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు మొరాయిస్తున్నాయి. తమిళనాడు, కర్ణాటక, ఒడిశా, మహారాష్ట్ర, ఉత్తర్ ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో ఈవీఎంలల్లో సాంకేతిక లోపాలు ఏర్పడ్డాయి. ఫలితంగా ఆయా రాష్ట్రాల్లోని కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 9 గంటల వరకూ పోలింగ్ ఆరంభం కాలేదు. సమాచారం అందుకున్న వెంటనే సాంకేతిక సిబ్బంది
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Us2bwJ
మొరాయిస్తున్న ఈవీఎంలు, చాలా చోట్ల ఆలస్యంగా పోలింగ్ ఆరంభం!
Related Posts:
సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించినప్పుడు దక్షిణాయనం..ఈ సమయంలో మంచి ఫలితాలకు ఏం చేయాలిడా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు - శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నా… Read More
పార్లమెంటులో గొంతెత్తండి-నేనూ ఢిల్లీకి వస్తా-తెలంగాణ హక్కులకు భంగం కలిగితే ఉపేక్షించేది లేదు-గెజిట్పై కేసీఆర్కృష్ణా,గోదావరి నదులపై తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ సాగునీటి ప్రాజెక్టులు,విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను నదీ యాజమాన్య బోర్డుల ఆధీనంలోకి తీసుకొస్తూ కేంద్రం గెజిట్… Read More
అరకులోయలో విషాదం... ముగ్గురు పిల్లలు సహా తల్లి మృతి... హత్యలేనని ఆరోపణలు...విశాఖ జిల్లా అరకులోయలో విషాదం చోటు చేసుకుంది. ఓ మహిళ,ఆమె ముగ్గురు పిల్లలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. పిల్లలకు పురుగుల మందు తాగించిన తన భార్య..… Read More
కరోనా వ్యాక్సిన్ మూడో డోసు తప్పదా... ఎందుకీ ఎక్స్ట్రా డోసు... ఆ దేశాల్లో ఇప్పటికే అనుమతి...కరోనా వ్యాక్సినేషన్పై ఇప్పటివరకూ రకరకాల వాదనలు,చర్చలు తెర పైకి వచ్చిన సంగతి తెలిసిందే. వ్యాక్సిన్ డోసులు,వ్యాక్సిన్ మిక్సింగ్,వ్యాక్సిన్ డోసుల మధ్య గ… Read More
కేంద్రం పక్కా ట్రాప్- రెచ్చగొట్టి ఇరుకున్న జగన్- మరో లాబీయింగ్ కు పాట్లు?ఆంధ్రప్రదేశ్ కు విభజన సందర్భంగా ఇచ్చిన హామీల్ని నిలబెట్టుకోవడంలో విఫలమవుతున్న కేంద్ర ప్రభుత్వం తాజాగా తన నిర్ణయాలతో మరిన్ని కొత్త సమస్యలకు కారణమవుతోంద… Read More
0 comments:
Post a Comment