న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఆరంభమైన రెండోదశ పోలింగ్ సందర్భంగా పలుచోట్ల ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు మొరాయిస్తున్నాయి. తమిళనాడు, కర్ణాటక, ఒడిశా, మహారాష్ట్ర, ఉత్తర్ ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో ఈవీఎంలల్లో సాంకేతిక లోపాలు ఏర్పడ్డాయి. ఫలితంగా ఆయా రాష్ట్రాల్లోని కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 9 గంటల వరకూ పోలింగ్ ఆరంభం కాలేదు. సమాచారం అందుకున్న వెంటనే సాంకేతిక సిబ్బంది
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Us2bwJ
మొరాయిస్తున్న ఈవీఎంలు, చాలా చోట్ల ఆలస్యంగా పోలింగ్ ఆరంభం!
Related Posts:
RITESలో ఉద్యోగాలు: ఐటీఐ/డిప్లొమా ఉందా.. అయితే పరీక్ష లేకుండానే: అర్హతలు ఇవే..!!రెయిల్ ఇండియా టెక్నికల్ మరియు ఎకనామిక్ సర్వీసెస్లో పలు పోస్టుల భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్లో భాగంగా టెక్నీషియన్ (మెకానిక్)… Read More
Illegal affair: భర్తకు బ్రెడ్, జామ్, ప్రియుడికి రసగుల్లా, జామున్, నడిరోడ్డులో ప్రియుడివి కట్ !ఇస్లామాబాద్/చెన్నై: భర్తతో హ్యాపీగా కాపురం చేస్తున్న భార్య జీవితంలో ఓ వ్యక్తి ఎంట్రీ ఇచ్చాడు. రానురాను భర్తకు బ్రెడ్ జామ్ ఇచ్చిన భార్య ప్రియుడికి మాత్… Read More
రేపటినుంచి రేషన్ కార్డుల పంపిణీ: మొత్తం ఎంత మంది అంటే..తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల పంపిణీపై క్లారిటీ వచ్చింది. పేదలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు సోమవారం నుం… Read More
యోగిని కొడతాం, అసదుద్దీన్-అఖిలేశ్ పొత్తు వట్టిదే: ఎంఐఎం క్లారిటీ -110 సీట్లలో ముస్లింల ఆధిపత్యందేశంలోనే అతిపెద్ద రాష్ట్రం, కేంద్రంలో అధికారానికి దగ్గరి దారిగా భావించే ఉత్తరప్రదేశ్ లో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. ఇంకొద్ది నెలల్లో జరగోయే అసెంబ్ల… Read More
ఏలూరు కార్పొరేషన్లోనూ జగన్ హోరు -చంద్రబాబు చిత్తు, టీడీపీ 2, మిగతావన్నీ వైసీపీకే! -ఫలితాలివే..అంతా ఊహించినట్లే.. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు మున్పిపల్ కార్పొరేషన్ కూడా వైసీపీ వశమైపోయింది. ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి పెండింగ్ లో ఉ… Read More
0 comments:
Post a Comment