ఏపీలో ఎన్నికలు ముగిసినా నేతల విమర్శలు జోరుగా కొనసాగుతున్నాయి. సంచలనాలు, ఆసక్తికర వ్యాఖ్యలతో ఏపీ రాజకీయం రసవత్తరంగా మారింది .ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత దాడి వీరభద్రరావు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే ఆయన కేబినేట్ లో కేంద్ర మంత్రి అవుదామని చంద్రబాబు
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2UtIhkY
రాహుల్ ప్రధాని అయితే చంద్రబాబు కేంద్ర మంత్రి అవుతారట ... వైసీపీ నేత దాడి కామెంట్స్
Related Posts:
ఏపీ శాసనమండలి నిరవధికంగా వాయిదా, ఆమోదం పొందని ద్రవ్య వినిమయ బిల్లు, సభలో గొడవ..కీలకమైన బిల్లులకు ఆమోదం తెలుపకుండానే ఆంధ్రప్రదేశ్ శానసమండలి నిరవధిక వాయిదా పడింది. ద్రవ్య వినిమయ బిల్లుకు కూడా ఎగువసభ ఆమోదం తెలుపకపోవడంతో.. ఖజానా నుంచ… Read More
ఎన్ఆర్సీ, ఎన్పీఆర్లపై ఏపీ అసెంబ్లీలో తీర్మానం: అమలు చేయమన్న డిప్యూటీ సీఎంఅమరావతి: కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలనుకుంటున్న నేషనల్ రిజిస్టర్ ఫర్ సిటిజన్(ఎన్ఆర్సీ)కి వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసింది. ర… Read More
జేసీ ప్రభాకర్ రెడ్డి,అస్మిత్లకు షాక్... బెయిల్ పిటిషన్ను తిరస్కరించిన కోర్టుజేసీ ట్రావెల్స్ అక్రమాల కేసులో అరెస్టయి కడప జైల్లో రిమాండ్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి,ఆయన కుమారుడు జేసీ అస్మిత్ రెడ్డిల బెయిల్ పిటిషన… Read More
జగన్ సర్కారుకు భారీ షాక్- రాజధాని బిల్లుల ఆమోదానికి ప్రయత్నం- బడ్జెట్ బిల్లుకే ఎసరు...ఏపీలో మూడు రాజధానుల బిల్లుల ఏర్పాటుకు ఉద్దేశించిన రెండు బిల్లులను శాసనమండలిలో ప్రవేశపెట్టేందుకు వైసీపీ సర్కారు విఫలయత్నం చేసింది. తీవ్ర ఉద్రిక్తతల మధ్… Read More
చైనా కంపెనీల నెత్తిన భారత్ పిడుగు: ట్రేడ్ వార్: రూ.471 కోట్ల రైల్వే కాంట్రాక్టు పనులు రద్దున్యూఢిల్లీ: సరిహద్దు వివాదాలను అడ్డుగా పెట్టుకుని కయ్యానికి కాలుదువ్వుతోన్న చైనాతో ట్రేడ్ వార్ను ఆరంభించినట్టే కనిపిస్తోంది కేంద్ర ప్రభుత్వం. మొదట భా… Read More
0 comments:
Post a Comment