వారణాసి/హైదరాబాద్ : నిజామాబాద్ మొండికేస్తున్నారు. భూమ్యాకాశాలు ఏకమైనా తమ పోరాటం ఆగదని భీష్మించుకున్నారు. పంటలకు మద్దతు ధర కల్పించకపోవడం, పసుపు బోర్డును ఏర్పాటు చేయకపోవడాన్నినిరసిస్తూ తెలంగాణలోని నిజామాబాద్ రైతులు వారణాసిలో ప్రధాని మోదీతో పాటు నామినేషన్ వేసేందుకు సిద్ధమయ్యారు. వీరంతా వారణాసికి చేరుకుని నామినేషన్ వేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే అక్కడి ప్రభుత్వ అధికారులు, పోలీసులు మాత్రం వీరిని అడుగడుగునా అడ్డుకుంటున్నారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2ZF8FvV
ఆకాశం బద్దలైనా పోటీ నుంచి తప్పుకోం..! మోదీ పై పోటీ చేస్తున్న రైతుల పట్టుదల..!!
Related Posts:
62 మంది, 40 కార్లు, 22 బైకులు.. ఇవన్నీ డ్రంక్ అండ్ డ్రైవ్ లెక్కలుహైదరాబాద్ : భాగ్యనగరంలో మందుబాబుల సంఖ్య పెరుగుతూనే ఉంది. హైదరాబాద్ పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. తాగి రోడ్డెక్కేవారు మాత్రం పద్దతి మార్చుకోవడం… Read More
తెలంగాణా కు వర్తించని ఎన్నికల కోడ్ ఆంధ్రాకు వర్తిస్తుందా .. లోకేష్ ఫైర్ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై ఒక పక్క వైసీపీ , మరోపక్క బీజేపీ , ఇంకోపక్క టీఆర్ఎస్ మూకుమ్మడిగా దాడి చేస్తున్నాయి. అంతే కాదు ఈసీ , సీఎస్ లు సైతం చంద్రబాబు… Read More
వేసవి సెలవులకు వెళ్తూ ఘోర రోడ్డు ప్రమాదం .. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతిఈస్టర్ పండుగ తో పాటు , వేసవి సెలవులు గడపాలని ఎంతో ఆశతో అమ్మమ్మ ఇంటికి బయలుదేరిన చిన్నారులను మృత్యువు కబళించింది. విధి కాటేసింది. ఎదురుగా వస్తున్న కారు… Read More
శనిగ్రహ దోషాలను దూరం చేసుకోవడం ఎలా..? ఏ నియమాలు పాటించాలిప్రతి రోజు దైవ దర్శనం చేసుకోవాలి. ముఖ్యంగా ఎక్కువ సేవా దృక్పథంతో ఉండాలి.నల్ల చీమలకు చక్కర వేయాలి.శని త్రయోదశి రోజుల్లో శనికి అభిషేకం చేయించాలి.అలాగే ప… Read More
పంజాబ్లో ర్యాగింగ్ భూతం..! తెలుగు విద్యార్థి బలిశ్రీకాకుళం : పంజాబ్లో పడగవిప్పిన ర్యాగింగ్ భూతానికి తెలుగు విద్యార్థి బలయ్యాడు. ప్రైవేట్ యూనివర్సిటీలో ఇంజినీరింగ్ అభ్యసిస్తున్న సిక్కోలు బిడ్డ అర్ధా… Read More
0 comments:
Post a Comment