ఢిల్లీ: దేశంలో ఎలాగైనా సరే మోడీ షా ద్వయంకు బ్రేక్ వేయాలి. అంటే ఏమి చేయాలి... ఒక్కటే మార్గం. విపక్షాలు అన్ని ఒక తాటిపైకి రావాలి. అందరూ కలిసి పోటీ చేయాలి. ఇందుకోసం తమలో ఉన్న విబేధాలను పక్కకు బెట్టి కలసిపోవాలి. బీజేపీకి చెక్ పెట్టేందుకు ఇదే మంత్రను ఫాలో అవ్వాలని చాలా పార్టీలు భావించాయి. ఈ
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2UFKny4
రాహుల్ గాంధీ అంత పనిచేశాడా...కేజ్రీవాల్ ఎందుకు నిప్పులు చెరిగారు..?
Related Posts:
చంద్రబాబు-నిమ్మగడ్డ కమిషన్ - కేంద్రానికి ఏం రాశారో గుర్తుందా?: అంబటి రాంబాబు సంచలనంఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థలకు ఎన్నికల నిర్వహణ అంశంపై అధికార వైసీపీ, ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ల మధ్య కొనసాగుతోన్న వాగ్వాదం తారాస్థాయికి చేరింది… Read More
ఆరోగ్య సేతు యాప్ రూపకర్తలు ఎవరు... ఎట్టకేలకు వివరణ ఇచ్చిన కేంద్రం... ఇలా రూపకల్పన..ఆరోగ్య సేతు యాప్ను రూపొందించింది ఎవరు... ఈ ప్రశ్నకు సంబంధిత మంత్రిత్వ శాఖల నుంచి సమాధానం లేకపోవడంతో దీనిపై వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. కేంద్ర … Read More
కరోనా ఉంది, ఎన్నికలు కుదరవు -నిమ్మగడ్డకు తేల్చిచెప్పిన నీలం -కేంద్రం వద్దకా? కోర్టు మెట్లా?ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల నిర్వహణపై నెలకొన్న వివాదంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎన్నికల నిర్వహణపై కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కు జగన్ సర్కార… Read More
అంతర్జాతీయ విమాన సర్వీసులపై నిషేధం... నవంబర్ 30 వరకు పొడగింపు...అంతర్జాతీయ విమాన సర్వీసులపై నిషేధాన్ని కేంద్ర ప్రభుత్వం నవంబర్ 30 వరకు పొడగించింది. స్వదేశం నుంచి విదేశానికి,విదేశం నుంచి స్వదేశానికి వచ్చే విమాన రాకప… Read More
కరోనా కట్టడిలో కీలకంగా బీసీజీ వ్యాక్సిన్: వృద్దులలోనూ సానుకూల ఫలితాలున్యూఢిల్లీ: కరోనా మహమ్మారిని పారద్రోలేందుకు ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సిన్ ప్రయోగాలు జరుగుతున్నాయి. అనేక మంది శాస్త్రవేత్తలు పరిశోధనల్లో మునిగితేలుతున్న… Read More
0 comments:
Post a Comment