Friday, December 18, 2020

బెంగాల్ బీజేపీలోకి వలసలు... సీపీఎంకి షాకిచ్చిన ఎమ్మెల్యే.. అమిత్ షా సమక్షంలో రేపు చేరిక?

పశ్చిమ బెంగాల్‌లో రాజకీయం క్షణ క్షణానికి మారుతోంది. అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీకి వలసలు పెరుగుతున్నాయి. ఇటీవలే మమతా కేబినెట్ నుంచి తప్పుకున్న మంత్రి సువెందు గురువారం(డిసెంబర్ 17) పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. రేపో మాపో ఆయన బీజేపీలో చేరబోతున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఇంతలోనే మరో ఇద్దరు టీఎంసీ ఎమ్మెల్యేలు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2LPZZjV

Related Posts:

0 comments:

Post a Comment