పశ్చిమ బెంగాల్లో రాజకీయం క్షణ క్షణానికి మారుతోంది. అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీకి వలసలు పెరుగుతున్నాయి. ఇటీవలే మమతా కేబినెట్ నుంచి తప్పుకున్న మంత్రి సువెందు గురువారం(డిసెంబర్ 17) పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. రేపో మాపో ఆయన బీజేపీలో చేరబోతున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఇంతలోనే మరో ఇద్దరు టీఎంసీ ఎమ్మెల్యేలు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2LPZZjV
బెంగాల్ బీజేపీలోకి వలసలు... సీపీఎంకి షాకిచ్చిన ఎమ్మెల్యే.. అమిత్ షా సమక్షంలో రేపు చేరిక?
Related Posts:
ఏపీ ఇంటర్ పరీక్ష: జూన్ 3న నిర్వహణ, మాస్క్ కంపల్సరీ అంటోన్న ఇంటర్ బోర్డుకరోనా వైరస్ వల్ల ఆంధ్రప్రదేశ్లో ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్ష వాయిదా పడిన సంగతి తెలిసిందే. మార్చి 23వ తేదీన నిర్వహించాల్సిన మోడ్రన్ లాంగ్వేజ్-2, జాగ్రఫీ ప… Read More
కేరళలో కరోనా కరతాళ నృత్యం..!ఒక్కసారిగా 64 పాజిటీవ్ కేసులు..!!తిరువనంతపురం/హైదరాబాద్: కరోనా మహమ్మారికి ఇక్కడ, అక్కడ అనే ప్రాంతీయ భేదం అస్సలు తెలియనట్టుంది. నిన్నటి వరకూ కరోనా రహిత రాష్ట్రంగా దేశంలోనే గుర్తింపు పొ… Read More
అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ సరికొత్త రికార్డు.. అదే కోవలో మన అంబానీ కూడా..!న్యూఢిల్లీ: ప్రపంచ కుబేరుల్లో అగ్రస్థానంలో నిలిచి ఉన్న అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ మరో ఆరేళ్లలో మరో రికార్డు క్రియేట్ చేయనున్నాడు. ఫోర్బ్స్ అత్యంత ధనిక… Read More
హెచ్డీఎఫ్సీ బ్యాంకులో పీఓ మరియు క్లర్క్ పోస్టులకు అప్లయ్ చేయండిప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ హెచ్డీఎఫ్సీ భారీ ఉద్యోగ నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా పీఓ, క్లర్కు,అసిస్టెంట్ మేనేజర్, ఎగ్జిక్యూటివ… Read More
ఆత్మహత్యాయత్నానికి దారితీసిన ఆలుమగల గొడవ, పెట్రోల్ పోసుకున్న భర్త, 60 శాతం గాయాలతో..ఆలుమగల మధ్య మొదలైన గొడవ.. ఆత్మహత్యాయత్నానికి దారితీసింది. భార్య అలిగి వెళ్లడం.. ఇంటికి రావాలని కోరినా.. రాకపోవడంతో భర్త మనస్తాపం చెందాడు. లాభం లేదనుకొ… Read More
0 comments:
Post a Comment