మీరట్: ఉత్తర్ ప్రదేశ్లో దారుణం చోటుచేసుకుంది. తన కూతురును పదిమందిలో అవమాన పరుస్తున్నాడని చెప్పి అక్రమసంబంధం నెరిపిన వ్యక్తిని హతమార్చింది ఓ తల్లి. ఇందుకోసం కూతురి ప్రియుడి సహకారం తీసుకుంది. ఇక వివరాల్లోకి వెళితే ఔరంగషాపూర్లో నివాసముంటున్న షమీమ్ అనే 35 ఏళ్ల మహిళ రాజీవ్ అలియాస్ రాజు అనే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. రాజీవ్
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Vzrdye
యూపీలో దారుణం: తన ప్రియుడిని చంపేందుకు కూతురి ప్రియుడి సహకారం తీసుకున్న మహిళ
Related Posts:
కూతురు ర్యాంప్ వాక్ , తండ్రి ఈలలుఓ మంచి పని కోసం కూతురు ర్యాంప్ వాక్ చేస్తుంటే తండ్రి సంతోషంతో ఈలలు వేశారు.ఇది ముంబయి ప్యాషన్ లో జరిగింది. కాగా ఈలలు వేసిందది ఎవరో కాదు , బాలివుడ్ స్టా… Read More
పబ్జీ 6 గంటలే ఆడే నిబంధన తొలగింపు ... హెల్త్ రిమైండర్ ఎర్రర్ అట.. షాకింగ్ ట్వీట్పబ్జీగేమ్ ఇక నుండి ఆరుగంటలే ఆడేలా పరిమితం చేస్తూ పబ్జీవాలాలకు షాక్ ఇచ్చింది టెన్ సెంట్ గేమింగ్ కంపెనీ అని అందరూ భావించారు. ఇది పేరెంట్స్ కు గుడ్ న్యూస… Read More
కారు, పదహారు, సర్కార్ : ఇదే గులాబీ నినాదమట ?హైదరాబాద్ : కారు, పదహారు, సర్కార్ ఇదే తమ నినాదమని స్పష్టంచేశారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. టీఆర్ఎస్ ఇంటి పార్టీ అని .. ఇంటి పార్టీని గెలిప… Read More
సర్జికల్స్ స్ట్రైక్స్ మేము కూడా చేస్తాం అంటున్న రాహుల్గాంధీ : ఎక్కడ ? ఎప్పుడు ? ఎందుకు ?రాజస్తాన్ : పేదరికంపై కనీస ఆదాయ పథకం ద్వారా సర్జికల్ స్ట్రైక్స్ చేస్తామని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రకటించారు. రాజస్తాన్లో పర్యటించిన రాహుల… Read More
జనార్ధన్ థాట్రాజ్ నామినేషన్ తిరస్కరణ : కారణమిదే ?విజయనగరం : విజయనగర్ జిల్లా కురుపాం టీడీపీ అభ్యర్థి జనార్ధన్ థాట్రాజ్ నామినేషన్ను ఎన్నికల అధికారులు తిరస్కరించారు. ఆయన ఎస్టీ కాదని ప్రత్యర్థులు, గతంలో… Read More
0 comments:
Post a Comment