సీపీఐ నారాయణ.. ఏం చేసినా సంచలనమే.. ఇదివరకు ముక్కు కోసుకుంటానని.. చికెన్ తిననని బహిరంగంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సారి చెవి కోసుకుంటానని చెప్పి మరోసారి వార్తల్లో నిలిచారు. ఈ సారి రైతులకు పోటీగా ఉద్యమం చేస్తున్నారని విరుచుకుపడ్డారు. ఏపీ ప్రభుత్వ విధానాలను ఖండించారు. ప్రభుత్వంలో నేతలు శాశ్వతం కాదని.. ప్రభుత్వ యంత్రాంగం శాశ్వతం అని చెప్పారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2LGF2Ys
Friday, December 18, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment