Friday, December 18, 2020

2020లో చిత్తూరు జిల్లా: కరోనావైరస్ నుంచి నివర్ తుఫాను వరకు..వార్తా విశేషాలు..!

2020వ సంవ‌త్స‌రం చిత్తూరు జిల్లా ప్ర‌జ‌ల‌కు ఎన్నో జ్ఞాప‌కాల‌ను మిగిల్చింది. ముఖ్యంగా క‌రోనా వైర‌స్‌, ప్ర‌కృతి వైప‌రిత్యాలు, ఏనుగుల దాడులు ఇలా ప‌లు సంఘ‌ట‌న‌లు సామాన్య ప్ర‌జ‌ల‌ను మ‌రింత ఆర్థిక క‌ష్టాల్లోకి నెట్టాయి. ఇలా, ఒక‌టి కాదు, రెండు కాదు, అనేక సంఘ‌ట‌న‌లు చోటు చేసుకున్నాయి. జిల్లాలో 2020లో జ‌రిగిన కొన్ని ముఖ్యాంశాల‌ను తెలుసుకుందాం.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3mxhAtA

Related Posts:

0 comments:

Post a Comment