డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ కరోనావైరస్ బారినపడ్డారు. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా ఆయనే వెల్లడించారు. తనకు కరోనా సోకిందని.. ఇటీవల తనను కలిసినవారంతా సెల్ఫ్ ఐసోలేషన్లో ఉండాలని ముఖ్యమంత్రి కోరారు. ‘ఈ రోజు నేను కరోనా నిర్ధారణ పరీక్ష చేయించుకున్నాను. దానిలో కరోనా పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం నాకు ఎలాంటి లక్షణాలు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3aulgKl
కరోనా బారినపడిన మరో ముఖ్యమంత్రి: తనను కలిసినవారంతా టెస్టులు చేసుకోవాలని వినతి
Related Posts:
దమ్ బిర్యానీ: ఆ రెస్టారెంట్ వద్ద ఒకటిన్నర కిలోమీటరు వరకూ జనాల క్యూ(వీడియో)బెంగళూరు: అన్లాక్లో భాగంగా కర్ణాటక రాష్ట్రంలో అన్ని రెస్టారెంట్లు తెరచుకున్నాయి. దీంతో ఇప్పటి వరకు కరోనా మహమ్మారి కారణంగా బయటి తిండికి దూరమైన జనాలు.… Read More
బాలీవుడ్ డ్రగ్స్ కేసు .. ఎన్సీబీ నిఘాలో ముగ్గురు టాప్ హీరోలు ..లిస్ట్ లో మరో 50 పేర్లు ?నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతిపై దర్యాప్తుతో వెలుగులోకి వచ్చిన బాలీవుడ్ డ్రగ్స్ వ్యవహారంలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో విచారణను వేగవంతం చేసింది. … Read More
బాబ్రీ తీర్పు : సనాతనధర్మం రక్షించబడిందన్న స్వరూపానంద, ఇది హిందువుల విజయమన్న శ్రీనివాసానందబాబ్రీ మసీదు కూల్చివేత కేసులో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం కొట్టివేయడంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. బాబ్రీ మసీదు కూల్చివేత కుట్ర కాదని, వీటికి సరైన … Read More
సీబీఐకి భారీ షాక్: 40వేల సాక్ష్యాలు, 100 ఆడియో, వీడియో టేపులు నిరాధారం - తీర్పుపై సవాలు దిశగాదేశ చరిత్రలోనే అత్యంత కీలకమైన ఘట్టంగా పరిగణించే బాబ్రీ మసీదు విధ్వంసం కేసులో లక్నో సీబీఐ స్పెషల్ కోర్టు ఇచ్చిన తీర్పుతో కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐకి… Read More
ప్లాన్ లేకుండా ఐదు గంటల్లో భారీ మసీదు కూల్చగలరా ? అప్పటి హోం కార్యదర్శి ప్రశ్న1992 నాటి బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో ఇవాళ లఖ్నవూలోని సీబీఐ ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. ఈ కేసులో సీబీఐ కోర్టు ఇ… Read More
0 comments:
Post a Comment