ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ముగిశాయి. ఎవరి లెక్కలు వారు వేసుకునే పనిలో నేతలు ఉన్నారు. ఓటర్లు ఇచ్చిన తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమై ఉన్నాయి. ఇక గెలుపుపై వైసీపీలో ధీమా కనిపిస్తోంది. అదే సమయంలో టీడీపీ కూడా ప్రజలు మరోసారి తమకు పట్టం కడుతున్నారని జోస్యం చెబుతోంది. ఇదిలా ఉంటే వైసీపీ అప్పుడే కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటున్నట్లు సమాచారం.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2vfbndy
అధికారంలోకి వస్తే స్పీకర్ ఎవరో డిసైడ్ చేసిన వైసీపీ ! బాబుకు ఆయనే కరెక్ట్ అట..
Related Posts:
లాక్ డౌన్ పొడగింపు: మే 31దాకా.. ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దన్న మోదీ.. కేసీఆర్ బాటలో కేజ్రీవాల్..కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్నవేగం, కొవిడ్-19 కొత్త కేసులు వెలుగుచూస్తున్న తీరునుబట్టి దేశవ్యాప్తంగా సోమవారంలోగా కేసుల సంఖ్య 30వేలు, మరణాలు 1000 దాటే… Read More
కర్నూలు, గుంటూరులతో పోటీ పడుతోన్న కృష్ణా: త్రిపుల్ సెంచరీకి చేరువగా..: దిమ్మతిరిగేలా కొత్త కేసులుఅమరావతి: రాష్ట్రంలో కరోనా వైరస్ విలయతాండవాన్ని సృష్టించేలా కనిపిస్తోంది. వరుసగా ఏడో రోజు కూడా భారీగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటి… Read More
Lockdown: ప్రభుత్వ స్కూల్ లో మహిళపై గ్యాంగ్ రేప్, కామాంధుడు కానిస్టేబుల్, ఫ్రెండ్స్, బస్సు లేక!జైపూర్: కరోనా వైరస్ (COVID 19) మహమ్మారిని అరికట్టడానికి లాక్ డౌన్ అమలు చెయ్యడంతో ఊరికి వెళ్లడానికి అవకాశం లేక ఓ ప్రభుత్వ స్కూల్ లో తలదాచుకున్న మహిళపై … Read More
ఉద్ధవ్ పదవిపై కరోనా పంజా: సీఎంగా ఉండేనా..ఊడేనా, కేంద్రం కనికరిస్తేనే...!ముంబై: మహారాష్ట్రలో కరోనావైరస్ కేసులు ఎక్కువైపోతున్నాయి. దేశంలోనే అత్యధిక కేసులు నమోదైన రాష్ట్రంగా మహారాష్ట్ర ముందువరసలో ఉంది. ఇక ఆ రాష్ట్ర ముఖ్యమంత్ర… Read More
ఆ మార్కెట్లో కొన్న కూరగాయలే ఊరంతా పంచారట... విజయవాడలో మరో కల్లోలంఅది విజయవాడ రాజీవ్ గాంధీ హోల్ సేల్ కూరగాయల మార్కెట్. పండిట్ నెహ్రూ బస్టాండ్ కు అతి సమీపంలో ఉంటుంది. సాధారణ రోజుల్లో అక్కడ నిత్యం వేలాది మంది కూరగాయలు … Read More
0 comments:
Post a Comment