Sunday, April 26, 2020

ఉద్ధవ్ పదవిపై కరోనా పంజా: సీఎంగా ఉండేనా..ఊడేనా, కేంద్రం కనికరిస్తేనే...!

ముంబై: మహారాష్ట్రలో కరోనావైరస్ కేసులు ఎక్కువైపోతున్నాయి. దేశంలోనే అత్యధిక కేసులు నమోదైన రాష్ట్రంగా మహారాష్ట్ర ముందువరసలో ఉంది. ఇక ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ సంక్షోభం నుంచి బయటపడేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ కేసులు మాత్రం తగ్గట్లేదు సరికదా రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ఈ సంక్షోభం ఇలా ఉంటే రాజకీయంగా కూడా అక్కడ సంక్షోభం ఏర్పడే పరిస్థితి కనిపిస్తోంది. సంక్షోభంలో "మహా" సంక్షోభం ఏమిటో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2yHZKRs

Related Posts:

0 comments:

Post a Comment