ఏపిలో ఎన్నికలు ముగిసాయి. ఫలితాల పైన ఎవరి అంచనాల్లో వారు ఉన్నారు. ఇదే సమమయంలో రాజకీయ సెంటిమెంట్లు తెర మీదకు వస్తున్నాయి. ఇప్పుడు ప్రధానంగా ఆ సెంటిమెంట్లు అధికార పార్టీకి టెన్షన్ పుట్టిస్తున్నాయి.ఏపిలోని ఆ నియోజవర్గం ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఇస్తే..ఇక ఆ పార్టీ తరువాతి ఎన్నికల్లో అధికారంలోకి రాదు. గత చరిత్ర ఇదే స్పష్టం చేస్తోంది. దీంతో..ఇప్పుడు టిడిపి నేతలు ఆ నియోజకవర్గం పై ఆరా తీస్తున్నారు..
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2PikcMI
Sunday, April 21, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment