Sunday, April 26, 2020

లాక్ డౌన్ పొడగింపు: మే 31దాకా.. ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దన్న మోదీ.. కేసీఆర్ బాటలో కేజ్రీవాల్..

కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్నవేగం, కొవిడ్-19 కొత్త కేసులు వెలుగుచూస్తున్న తీరునుబట్టి దేశవ్యాప్తంగా సోమవారంలోగా కేసుల సంఖ్య 30వేలు, మరణాలు 1000 దాటే అవకాశముంది. మన దగ్గర వైరస్ వ్యాప్తి ఇంకా పీక్ దశకు చేరనేలేదని కేంద్రం పదే పదే చెబుతున్న నేపథ్యంలో మే3 తర్వాత కూడా లాక్ డౌన్ కొనసాగించే అవకాశాలున్నట్లు రిపోర్టులు వస్తున్నాయి. అంతలోనే,

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2yI6tuH

Related Posts:

0 comments:

Post a Comment