అది విజయవాడ రాజీవ్ గాంధీ హోల్ సేల్ కూరగాయల మార్కెట్. పండిట్ నెహ్రూ బస్టాండ్ కు అతి సమీపంలో ఉంటుంది. సాధారణ రోజుల్లో అక్కడ నిత్యం వేలాది మంది కూరగాయలు కొనేందుకు వస్తుంటారు. కానీ తాజాగా కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ విధించడంతో మార్కెట్ కు వచ్చే వారి సంఖ్య తగ్గింది. అయితే అధికారుల అనుమతితో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3eQzSTP
Sunday, April 26, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment