కోయంబత్తూరు : సార్వత్రిక ఎన్నికల్లో రెండుసారి ఘన విజయమే లక్ష్యంగా ప్రధాని నరేంద్రమోడీ ప్రచారం కొనసాగిస్తున్నారు. తమిళనాడు కోయంబత్తూరులో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్న ఆయన ప్రసంగం మధ్య తరగతి ప్రజల్ని ఆకట్టుకోవడమే లక్ష్యంగా సాగింది. అన్నాడీఎంకేతో కలిసి నిర్వహించిన ఈ సభలో ప్రధాని శబరిమల అంశం, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాస్ అంశాలను ప్రధానంగా ప్రస్తావించారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2VACdIs
ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న కాంగ్రెస్ : మోడీ
Related Posts:
రాను ఇది సరికాదు, ఇంతలో ఎంత మార్పు, సెల్ఫీ అడిగితే ఇలానా.. ఇంటర్నెట్ స్టార్పై విమర్శలు (వీడియో)కుటుంబం కాదంది. ఉన్న కూతురు కూడా చెరదీయలేదు. దీంతో రైల్వేస్టేషన్ ప్లాట్ ఫాం వద్ద యాచిస్తోంది. అయితే ఆమె అపురూప గాత్రం అక్కడున్న వారిని ఆకట్టుకొంది. అల… Read More
‘ఇంకెన్ని ప్రాణాలు పోవాలి’:సీఎం డెడ్లైన్తో ఆగిన మరో కార్మికుడి గుండెకరీంనగర్: నవంబర్ 5 లోగా విధుల్లో చేరిన వారే ఆర్టీసీ ఉద్యోగులు అంటూ సీఎం కేసీఆర్ స్పష్టం చేసిన నేపథ్యంలో పలువురు కార్మికులు ఆందోళనతో విధుల్లో చేరిపోయార… Read More
లంగ్స్, హర్ట్, బ్రెయిన్కు గాయాలు.. కిడ్నీపై ఎఫెక్ట్... అత్యంత విషమంగా సురేశ్ ఆరోగ్యంఅబ్దుల్లాపూర్మెట్ తహశీల్దార్ విజయారెడ్డిని సజీవదహనం చేసిన కూర సురేశ్ ఆరోగ్యం అత్యంత విషమంగా ఉంది. ఈ విషయాన్ని ఉస్మానియా వైద్యులు తెలిపారు. విజయారెడ్డ… Read More
Pawan Kalyan: పవన్ కీలక నిర్ణయం.. ఇక జనంలోనే..సర్కార్ కు సినిమానే: కొత్తగా అయిదుమంది..!అమరావతి: జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ మరో కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. రాజకీయ వ్యవహారాల కమిటీని విస్తరించారు. కొత్తగా అయిదుమందికి చోటు కల్పించార… Read More
వీడియో వైరల్: ఈ కుక్కను ఇతగాడు ఎలా హింసించి చంపాడో చూడండి..!ఉదయ్పూర్: మూగజీవుల పట్ల మనిషి అరాచకం ఎక్కువైపోతోంది అనే చెప్పేదానికి ఈ ఘటనే నిదర్శనం. ఒక ముద్ద వేస్తే విశ్వాసంతో యజమాని చుట్టే తోక ఆడించుకుంటూ తిరిగే… Read More
0 comments:
Post a Comment