హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో గురువారం ఎన్నికల పోలింగ్ ఉండటంతో తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ప్రజలు గ్రామాలకు తరలి వెళ్తున్నారు. హైదరాబాద్ నగరంలోని బస్టాండ్లతో పాటు రైల్వే స్టేషన్ లలో ప్రజలు కిక్కిరిసిపోయారు. సాయంత్రం వేలలో భారీగా రైల్వే స్టేషన్లకు ప్రజలు రావడంతో రైళ్లలో రద్దీ పెరిగి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు తెలుస్తోంది.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2D8BCGP
మరో సారి నగరం ఖాళీ..! ఓటు బాట పట్టిన జనం.. !!
Related Posts:
నిమ్మగడ్డ పిటిషన్పై హైకోర్టు కీలక ఆదేశం- స్ధానిక ఎన్నికలకు సహకరించాలని జగన్కు సూచన..ఏపీలో స్ధానిక సంస్ధల ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం చేస్తున్న ప్రయత్నాలకు జగన్ ప్రభుత్వం సహకరించడం లేదని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమా… Read More
దసరా బొనాంజా: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోడీ సర్కార్ \"బోనస్\", ధర్నాకు రైల్వే ఫెడరేషన్ పిలుపున్యూఢిల్లీ: దసరా దీపావళి పండగవేళ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోడీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ ఏడాది నాన్ గెజిటెడ్ ఉద్యోగస్తులకు బోనస్ను ప్రకటించి… Read More
జస్టిస్ రమణేనా? రెడ్డి జడ్జిలపై రాయరా? - జగన్ నోట తప్పులు -2వ తేదీలోగా ఈపని: ఎంపీ రఘురామఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని అస్థిరపర్చేందుకు హైకోర్టులోని కొందరు జడ్జిలు, సుప్రీంకోర్టుకు చెందిన జస్టిస్ ఎన్వీ రమణ ప్రయత్నిస్తున్నారంటూ సీఎం జగన్ తీవ్ర… Read More
సినీ ఫక్కీలో తమిళనాడులో దోపిడీ ... 15 కోట్ల విలువైన మొబైల్ ఫోన్ల కంటైనర్ చోరీదోపిడీ దొంగలు రూటు మార్చారు. చిన్నా, చితకా దొంగతనాలు గిట్టుబాటు కాక భారీ భారీ దొంగతనాలనే చేసేస్తున్నారు . సరికొత్త పంథాలో దొంగతనాలకు తెగబడ్డారు. హాలీవ… Read More
హైదరాబాద్ ప్రజలకు ఊరట కలిగించే వార్త: రేపట్నుంచి వర్షాలు తగ్గుముఖంహైదరాబాద్: గత వారం పది రోజులుగా భారీ వర్షాలు, వరదలతో సతమతమవుతున్న హైదరాబాద్ వాసులకు వాతావరణ శాఖ ఊపిరిపీల్చుకునే వార్తను తెచ్చింది. మధ్య బంగాళాఖాతంలో ఏ… Read More
0 comments:
Post a Comment