ఇజ్రాయిల్: భారత్తో పాటు ఇజ్రాయిల్లో కూడా ఎన్నికల వేడి తారాస్థాయికి చేరుకుంది. ఇజ్రాయిల్లో జరిగిన ఎన్నికల్లో రెండు పార్టీల మధ్య హోరాహోరీ పోరు జరిగిందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. లికుడ్ పార్టీ అభ్యర్థిగా ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ బరిలో నిలవగా ఇక ఇజ్రాయిల్ రెసీలియెన్స్ పార్టీ నుంచి బెన్నీ గంట్జ్ బరిలో నిలిచారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2D8BEyr
ఇజ్రాయిల్ ఎన్నికలు: నెతన్యాహు మళ్లీ ప్రధాని అవుతారా.. ఎగ్జిట్ పోల్స్ ఏం చెబుతున్నాయి..?
Related Posts:
ముస్తఫా డెడ్లైన్కు తలొగ్గిన జగన్.. ఎన్పీఆర్పై కీలక ప్రకటన.. మోదీతో ఢీదేశవ్యాప్తంగా ముస్లిలను కలవరపెడుతోన్నపౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), జాతీయ పౌర రిజిస్టర్(ఎన్ఆర్సీ), జాతీయ జనాభా పట్టిక(ఎన్పీఆర్)కు సంబంధించి వైసీపీ ఎమ్మెల… Read More
క్రైస్తవ గురువు పోప్ ఫ్రాన్సిస్కు కరోనా!.. ఇటలీలో వైరస్ విలయతాండవం.. 52కు పెరిగిన మృతులుప్రపంచంలోనే శక్తిమంతమైన ఆథ్యాత్మిక కేంద్రం వాటికన్ సిటీని కరోనా భయం వెంటాడుతోంది. క్రైస్తవ మతగురువు పోప్ ఫ్రాన్సిస్(83) వైరస్ కాటుకు గురయ్యారన్న వార్త… Read More
నెంబర్ 6: జైపూర్లో ఇటలీ పర్యాటకుడికి కరోనా వైరస్..కరోనా వైరస్ రక్కసి భారత్లో వ్యాపిస్తోంది. ఇప్పటికే ఐదు కేసులు నమోదైన సంగతి తెలిసిందే. తాజాగా మరొకరికి వైరస్ సోకిందనే వార్త భయాందోళనకు గురిచేస్తోంది. … Read More
దేశ ద్రోహికి డబ్బులు: జమ్మూకాశ్మీర్ పోలీసుల అదుపులో తెలంగాణ వ్యక్తిజగిత్యాల: జిల్లాలోని మల్లాపూర్ మండలం కుస్థాపూర్కు వచ్చిన జమ్మూకాశ్మీర్ పోలీసులు స్థానిక వ్యక్తిని అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది. దేశ ద్రోహం కింద అరె… Read More
‘జగన్.. ఇచ్చిన హామీల అమలేది? సర్కారు కోతల వల్ల రైతులకు 24వేల కోట్ల నష్టం’అమరావతి: వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతు వ్యతిరేకి అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు. తంలో రైతు రుణమాఫీ అవసరం లేదన్న జగన్.. ఇప్పుడ… Read More
0 comments:
Post a Comment