బెంగళూరు: మండ్య లోక్ సభ ఎన్నికల్లో పోటీ చెయ్యాలని భావిస్తున్న దివంగత రెబల్ స్టార్ సతీమణి, తెలుగింటి ఆడపడుచు సుమలత మీద కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి విమర్శలు మొదలు పెట్టారు. బెంగళూరులో మీడియాతో మాట్లాడిన సీఎం కుమారస్వామి మండ్యకు సుమలత చేసిన సేవులు ఏమిటి ? అని ఘాటుగా ప్రశ్నించారు. భర్త అంబరీష్ చనిపోయాడని సుమలత
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2RK80ny
Wednesday, February 6, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment