తిరువనంతపురం : శబరిమల ఆలయంలోకి 50 ఏళ్లలోపు మహిళలు వెళ్లొచ్చనే సుప్రీంకోర్టు తీర్పు దరిమిలా, రోజుకో వివాదం తెరమీదకు వస్తోంది. బిందు, కనకదుర్గ అనే ఇద్దరు మహిళలు అయ్యప్ప సన్నిధిలోకి వెళ్లడం పెద్ద దుమారమే రేపింది. అయితే కేరళ ప్రభుత్వం మాత్రం ఆ మధ్య 51 మంది అయ్యప్పను దర్శించుకున్నట్లు వెల్లడించింది. తాజాగా అసెంబ్లీలో కేవలం ఇద్దరు
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WMFBRx
మహిళల దర్శనంతో శబరిమల సంప్రోక్షణ..! కోర్టుకెక్కిన బిందు.. పూజారికి నోటీసులు
Related Posts:
రిలాక్స్.....దైవ సన్నిధిలో పీఎం నరేంద్రమోడీ.. కేదార్నాథ్ అలయంలో పూజలుఎన్నికల్లో తుది దశ ప్రచారం ముగినన అనంతరం ప్రధాని నరేంద్రమోడీ దైవభక్తిలో మునిగిపోయాడు..ఆయన శనివారం కేదార్నాథ్ ఆలయాన్ని దర్శించుకున్నారు.శనివారం ఉదయం అ… Read More
టీఆర్ఎస్ తో కలిసి పనిచేస్తారా అంటే ఊహాహ్మక ప్రశ్నలు వద్దన్న చంద్రబాబు .. ఇంకేమన్నారంటే !మే 23 రిజల్ట్స్ డే .. దగ్గర పడుతుంటే జాతీయ రాజకీయ పరిణామాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇక ఇదే సమయంలో జాతీయ రాజకీయాలపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆసక్తికర … Read More
రూ. 500 కోట్లు డీల్, ఎన్ కౌంటర్, కేసు సీఐడీకి, పంజాబ్ టూ మైసూర్, పెద్దనోట్లు మార్పిడి !బెంగళూరు: మైసూరు నగరంలో జరిగిన భారీ ఎన్ కౌంటర్ తీవ్ర చర్చకు దారి తీసింది. ఎన్ కౌంటర్ చేసిన పోలీసుల మీద ఆరోపణలు రావడంతో కేసును సీఐడికి అప్పగిస్తూ కర్ణా… Read More
జగన్ను దెబ్బ తీయాలి..ఆయన్నుకలుపుకు పోదాం: చంద్రబాబు కొత్త వ్యూహం : జగన్ రివర్స్ ప్లాన్..!ఏపీ ఫలితాలు ఎలా ఉన్నా టీడీపీ అధినేత చంద్రబాబు ద్విముఖ వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. కేంద్రంలో మోదీ..ఏపీలో జగన్ను దెబ్బ తీయాలి. ఏపీలో టీడీపీ అధిక… Read More
ఐటీ మహిళా ఉద్యోగులను వేధిస్తున్నారా..! తాట తీస్తారు జాగ్రత్త..!!హైదరాబాద్ : ఐటీ సంస్థల్లో పనిచేసే మహిళల భద్రతకు పోలీసులు మరింత కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు. ఐటీ ఉద్యోగినులను ఎవరైనా లైంగికండా వేదిస్తే కఠిన చర… Read More
0 comments:
Post a Comment