హైదరాబాద్ : అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి తల్లి పరిగె పాపవ్వ మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. శ్రీనివాస్ రెడ్డి మాతృవియోగం సమాచారం తెలుసుకున్న కేసీఆర్.. ఆయనకు ఫోన్ చేసి పరామర్శించారు. శ్రీనివాస్ రెడ్డి స్వగ్రామం పోచారంలో బుధవారం మధ్యాహ్నం పాపవ్వ అంత్యక్రియలు జరగనున్నాయి. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న పాపవ్వ మంగళవారం రాత్రి
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WMFF3J
స్పీకర్ పోచారం తల్లి మృతిపై ముఖ్యమంత్రి సంతాపం.. ఫోనులో పరామర్శ
Related Posts:
బెంగళూరుకు ధీటుగా హైదరాబాద్.. 4 ఏళ్లలో 3 లక్షల మందికి ఉపాధి: కేటీఆర్ఐటీ హబ్ బెంగళూరుకు ధీటుగా హైదరాబాద్ దూసుకెళ్తుందని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. సాఫ్ట్వేర్, హార్డ్వేర్తోపాటు ఎలక్ట్రానిక్స్, యానిమేషన్, గేమింగ్… Read More
సినీ నటి పట్ల అసభ్య ప్రవర్తన: మాజీ ఎమ్మెల్యే కొడుకు ఆశిష్ గౌడ్పై బీజేపీ సస్పెన్షన్ వేటుహైదరాబాద్: పటాన్చెరు మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ కుమారుడు ఆశిష్ గౌడ్పై భారతీయ జనతా పార్టీ సస్పెన్షన్ వేటు వేసింది. సినీ నటి, బిగ్ బాస్ ఫేమ్ సంజనపై… Read More
కంట్లో కారం కొట్టి వెనక్కి పంపారు: సుప్రీంకోర్టుకు బిందు: ముదురుతోన్న శబరిమల వివాదంన్యూఢిల్లీ: శబరిమల వివాదం మళ్లీ రాజుకుంటోంది. సుప్రీంకోర్టు గడప తొక్కింది. సుప్రీంకోర్టు ఆదేశాలు ఉల్లంఘనకు దారి తీస్తున్నాయంటూ ఫిర్యాదులు, పిటీషన్లు స… Read More
దిశ అత్యాచారం,హత్యకేసు ... కస్టడీ పిటీషన్ రేపటికి వాయిదాదిశ అత్యాచారం, హత్యకేసు ఘటనలో నలుగురు నిందితుల కస్టడీ కోరుతూ షాద్ నగర్ పోలీసులు, షాద్ నగర్ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో మరింత నిశితంగా… Read More
కాలేజ్ అమ్మాయి గ్యాంగ్ రేప్, గ్యాంగ్ లీడర్ ఫోటోలు విడుదల, వేట, వీడియోలతో చిత్రహింసలు!కోయంబత్తూరు: కాలేజ్ విద్యార్థినిపై ఆమె బర్త్ డే రోజు సామూహిక అత్యాచారం చేసిన కేసులో తమిళనాడులోని కోయంబత్తూరు పోలీసులు ప్రధాన నిందితుడు మణికందన్ ఫోటోలు… Read More
0 comments:
Post a Comment