టీడీపీ డేటా చోరీ విషయంలో సాక్ష్యాలన్నీ తుడిచేశామని నేరగాళ్లు అనుకుంటారని..కానీ ఎక్కడో.. ఏదో ఒక సాక్ష్యాన్ని వదిలేస్తారన్నారు. వైసీపీ దొంగల ముఠా వదిలేసిన సాక్ష్యం టీడీపీ చేతుల్లో ఉందని..వారు అడ్డంగా దొరికిపోయారని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఆ సాక్ష్యాన్ని తానే బయట పెడతానని వెల్లడించారు. ఏపీ టీడిపి లోకి ప్రముఖ బీజేపి నేత..! ఆ ఎంపీ సీటు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UswPqr
Saturday, March 9, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment