భారత్ చైనా వాస్తవాధీన రేఖ వద్ద టెన్షన్ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో చర్చలు జరపాలని భావించాయి రెండు దేశాలు. ఈ క్రమంలోనే చర్చల ద్వారా సానుకూలమైన ఫలితం వస్తుందని భావిస్తున్నారు. అయితే ఈ చర్చలు ద్వారానే సమస్యకు పరిష్కారం దొరకదనేది స్పష్టమవుతోంది. మరిన్ని చర్చలు భవిష్యత్తులో జరుగుతాయని తెలుస్తోంది. అప్పటి వరకు సరిహద్దుల వద్ద ఆందోళనకర వాతావరణం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3dFmWPF
భారత్ చైనాల మధ్య చర్చలు మంచి ఫలితాలు ఇస్తాయా..? రాజకీయ జోక్యం ఉండాల్సిందేనా..?
Related Posts:
జెండా ఏదైతేనేం పోస్ట్ చేశామా...లేదా అన్నదే పాయింట్...సరికొత్త వివాదంలో రాబర్ట్ వాద్రాఅసలే వివాదాల్లో ఉన్న ప్రియాంక గాంధి భర్త రాబర్ట్ వాద్ర మరో వివాదంలో క్కుకున్నారు. ఓటు వినియోగించుకున్నానే ఉత్సహాంతో ఆ ఫోటోను నెటిజన్లకు పంచబోయిన రాబార… Read More
ఝార్ఖండ్లో పేలుడు : ముగ్గురి మృతి, ఇద్దరికీ గాయాలుఝార్ఖండ్ : ఝార్ఖండ్లో ప్రమాదవశాత్తు జరిగిన పేలుళ్లలో ముగ్గురు మృతిచెందారు. గిరిదిహ్ జిల్లా పాదంతండ్లో బావి తవ్వేందుకు అడ్డుగా ఉన్న రాళ్లను పేల్చేంద… Read More
ఫ్రంట్కు ముందడుగు : రేపు స్టాలిన్తో కేసీఆర్ భేటీహైదరాబాద్ : ఫెడరల్ ఫ్రంట్ మద్దతు కూడగట్టేందుకు సీఎం కేసీఆర్ .. ప్రాంతీయ పార్టీ నేతలతో వరుసగా సమావేశమవుతున్నారు. ఇటీవల కేరళలో సీఎం పినరయి విజయన్ ను కలి… Read More
తాలిబన్ల స్థావరాలపై వైమానిక దాడులు : 24 మంది మృతికాబూల్ : ఉగ్రవాదుల లక్ష్యంగా ఆప్గానిస్థాన్ భద్రతా బలగాలు వైమానిక దాడులు చేశాయి. హేరాత్, పక్తీకా, గజనీ ప్రావిన్సుల్లో చేసిన దాడుల్లో 24 మంది ఉగ్రవాదులు… Read More
ఎమ్మెల్సీ ఎన్నికలను ఆపాలంటున్న కాంగ్రెస్... అభ్యర్ధులను ప్రకటించిన టీఆర్ఎస్స్థానిక సంస్థల ఎమ్మెల్సి కోటా స్థానాల్లో జరగనున్న ఎన్నికలకు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. అభ్యర్థుల పేర్లు పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించా… Read More
0 comments:
Post a Comment