దేశంలో ముంబై,తమిళనాడు కరోనా పాజిటివ్ కేసుల్లో తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. దక్షిణ తమిళనాడులో రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. కేసుల తీవ్రత ఇలాగే కొనసాగితే.. జులై రెండో వారం నాటికి చెన్నైలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1.5లక్షలకు చేరుకుంటుందని,1600 మరణాలు సంభవిస్తాయని ఎంజీఆర్ యూనివర్సిటీకి చెందిన అంటువ్యాధుల నిపుణులు అంచనా వేశారు. ఎంజీఆర్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3gTEKbU
షాకింగ్ : జులై 15 నాటికి చెన్నై పరిస్థితి ఎలా ఉండబోతుందంటే.. ఇదీ ఎంజీఆర్ వర్సిటీ అంచనా..
Related Posts:
శివసేనకు కాంగ్రెస్ ఆఫర్...! ముందుకు వస్తే చర్చిస్తామంటున్న నేతలుమహారాష్ట్ర రాజకీయం రసకందాయంలో పడింది. బీజేపీ శివసేనల పోత్తుపై ప్రతిష్టంభన కొనసాగుతుండడంతో ఇరు పార్టీల మధ్య ఉత్కంఘ నెలకొంది. మరోవైపు దీంతో శివసేనకు మద్… Read More
యూపీలో అంతే: బొమ్మ తుపాకులతో కాదు.. అసలు సిసలు గన్ తో దీపావళి..!లక్నో: దీపావళి పండుగ సందర్భంగా ఎవ్వరైనా బొమ్మ తుపాకులతో టపాసులు కాలుస్తుంటారు. ఓ మహిళ మాత్రం దీనికి భిన్నంగా అసలు సిసలు రివాల్వర్ ను ఉపయోగించారు. లైసె… Read More
బడా షాపింగ్స్ మాల్స్ను సీజ్ చేసిన జీహెచ్ఎంసీహైదరాబాద్లోని మెహిదీపట్నం సర్కిల్లో పలు వ్యాపార సంస్థలపై జీహెచ్ఎంసీ అధికారులు కొరడా ఝలిపించారు. నిబంధనలు ఉల్లంఘించిన పలుషాపులను సీజ్ చేశారు. సింగిల్… Read More
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు: ఐటీ ఆఫీసర్తో పాటు పలు పోస్టులకు దరఖాస్తు చేసుకోండిసెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా ఐటీ ఆఫీసర్, సెక్యూరిటీ ఆఫీసర్, రిస్క్ మేనేజర్ ప… Read More
ఆర్టీసీ పరిరక్షణ.. సకల జనభేరి సభ.. పోటెత్తిన కార్మికులు, నేతలు..!హైదరాబాద్ : ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె రోజురోజుకీ ఉధృతంగా మారుతోంది. ఈ నేపథ్యంలో కార్మిక సంఘాల జేఏసీ నేతల పిలుపు మేరకు హైదరాబాద్లోని సరూర్నగర… Read More
0 comments:
Post a Comment