న్యూఢిల్లీ: భారత్తో నెలకొన్న సరిహద్దు వివాదాన్ని చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి చైనా ముందుకొచ్చింది. దీనికి అనుగుణంగా కేంద్రపాలిత ప్రాంతమైన లఢక్ సమీపంలో చైనా సరిహద్దుల వద్ద ఈ చర్చల ప్రక్రియ కొద్దిసేపటి కిందటే ఆరంభమైంది. ఉదయం 11:30 గంటల సమయంలో రెండు దేశాలకు చెందిన మిలటరీ లెప్టినెంట్ జనరల్ స్థాయి అధికారుల మధ్య తొలివిడ చర్చలు ప్రారంభం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3cFPgjw
చైనా గోతులు తవ్వుతోందా?: ఒకవంక చర్చలు..మరోవంక భారీగా సైనిక శిబిరాలు: వాస్తవాధీన రేఖ వద్ద
Related Posts:
ఆరేళ్లలో తెలంగాణకు ఇచ్చిన నిధులు ఇవే.. : లోక్సభలో వెల్లడించిన కేంద్రమంత్రిన్యూఢిల్లీ: గత ఆరేళ్లలో తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన నిధుల వివరాలను కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో వెల్లడించింది. కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెం… Read More
మిలటరీలో రిటైర్మెంట్ వయస్సు పెంచే యోచనలో సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్..అందుకేనా..?న్యూఢిల్లీ: ఖజానాపై పెన్షన్ వ్యయం భారం పడకుండా చర్యలకు దిగారు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్. ఇందులో భాగంగా త్రివిధ దళాల చీఫ్స్తో ఆయన చర్చలు జ… Read More
టిక్టాక్ వీడియో కోసం దాష్టీకం: బాలుడిని నగ్నంగా నడిపించిన వైనం: ఇద్దరి అరెస్టుజైపూర్: రాజస్థాన్ రాజధాని జైపూర్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. టిక్టాక్ వీడియో కోసం కొందరు యువకులు 14 సంవత్సరాల బాలుడిని నగ్నంగా నడిపించిన ఉదంతం వెలుగ… Read More
Coronavirus: కరోనా వైరస్కు మందు దొరికిందా? పూర్తిగా కోలుకున్న కేరళ యువతి: త్వరలో డిశ్చార్జి..తిరువనంతపురం: ప్రాణాంతక కరోనా వైరస్ బారిన పడిన కేరళకు చెందిన ఓ యువతి ఆరోగ్యం పూర్తిగా కుదుటపడింది. మూడు వారాల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె ఆ… Read More
Coronavirus : భారత్లో నమోదైన మొదటి కేసులో ట్విస్ట్.. తాజా రిపోర్ట్స్లో ఏం తేలిందంటే..భారత్లో నమోదైన మొట్టమొదటి కరోనా వైరస్ కేసు విషయంలో అనుకోని ట్విస్ట్ చోటు చేసుకుంది. త్రిసూర్కి చెందిన ఆ పేషెంట్ శాంపిల్స్ను కేరళలోని నేషనల్ ఇనిస్… Read More
0 comments:
Post a Comment