చెన్నై/హైదరాబాద్ : చెన్నై అపోలో ఆసుపత్రి పై జయ మృతిపై విచారణ చేపడుతున్న ఆర్ముగస్వామి కమీషన్ మండిపడింది. జయలలిత మృతిపై తుది నివేదికను అడ్డుకొనేందుకు అపోలో ఆస్పత్రి పిటీషన్ దాఖలు చేసిందని ఆర్ముగస్వామి కమిషన్ మద్రాసు హైకోర్టుకు తెలియజేసింది. దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత అనారోగ్యంతో అపోలో ఆసుపత్రిలో చికిత్సలు పొందుతు 2016 డిసెంబరు 5వ తేది
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2CaRRTw
జయ మృతిపై తుది నివేదిక ఇవ్వడానికి అపోలో నాటకాలు..! హైకోర్టుకు తెలిపిన ఆర్ముగస్వామి కమిషన్..!!
Related Posts:
ఇవాళ కేంద్రమంత్రివర్గం భేటీ.. ఏడాది తర్వాత భౌతికంగా సమావేశం...కేంద్ర మంత్రివర్గం ఇటీవల పునర్ వ్యవస్థీకరించిన సంగతి తెలిసిందే. కరోనా వల్ల అంతకుముందు వర్చువలే మీటింగ్స్ జరిగేవి.గత ఏడాది నుంచి ఫిజికల్ మీట్ జరగలే.. ఇ… Read More
Fire at Iraq Covid hospital : కోవిడ్ ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం... 44 మంది మృతి,67 మందికి గాయాలుఇరాక్లోని ఓ కోవిడ్ ఆస్పత్రిలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 44 మంది మృతి చెందగా 67 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. ఆక్సిజన్ ట్యాంకు పేలుడు వల్లే … Read More
దళితుడిని సీఎం చేసి.. రాజీనామా చేయు.. కేసీఆర్కు షర్మిల డిమాండ్సీఎం కేసీఆర్ పై వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ఫైర్ అయ్యారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రస్తుత వనపర్తి జిల్లాలోని గోపాల పేట మండలం తాడిపత… Read More
కరోనా వ్యాక్సిన్ ఏపీలో చీప్ విస్కీ ఫుల్ బాటిల్ రేటు : మరణాల సంఖ్య లోనూ-ఆ ఇద్దరి నియామకమే : రఘురామ లేఖ..!!వైసీపీ ఎంపీ రఘురామ రాజు తన లేఖలను కంటిన్యూ చేస్తున్నారు. ఏపీ సీఎం జగన కు నిత్యం లేఖలు రాస్తున్న రఘురామ..తాజాగా ఏపీలో వ్యాక్సినేషన్-కరోనా గురించి లేఖ ర… Read More
అభిమానం పీక్.. సోనూ సూద్ని హీరో కొట్టాడని ఆగ్రహాం. .కరోనా కాలంలో ప్రతీ ఒక్కరికి సాయం చేస్తూ.. దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోన్న సోనూసూద్ అంటే చాలా క్రేజ్ ఏర్పడింది. దేశవ్యాప్తంగా వయస్సుతో సంబంధం లేకుం… Read More
0 comments:
Post a Comment