చెన్నై/హైదరాబాద్ : చెన్నై అపోలో ఆసుపత్రి పై జయ మృతిపై విచారణ చేపడుతున్న ఆర్ముగస్వామి కమీషన్ మండిపడింది. జయలలిత మృతిపై తుది నివేదికను అడ్డుకొనేందుకు అపోలో ఆస్పత్రి పిటీషన్ దాఖలు చేసిందని ఆర్ముగస్వామి కమిషన్ మద్రాసు హైకోర్టుకు తెలియజేసింది. దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత అనారోగ్యంతో అపోలో ఆసుపత్రిలో చికిత్సలు పొందుతు 2016 డిసెంబరు 5వ తేది
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2CaRRTw
జయ మృతిపై తుది నివేదిక ఇవ్వడానికి అపోలో నాటకాలు..! హైకోర్టుకు తెలిపిన ఆర్ముగస్వామి కమిషన్..!!
Related Posts:
నాగుల పంచమి రోజున... బాసర సరస్వతి ఆలయంలో కొండ చిలువ కలకలం...నిర్మల్ జిల్లా బాసరలో ఉన్న శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి దేవాలయంలో శనివారం(జూలై 25) కొండచిలువ కలకలం సృష్టించింది. ఆలయంలో గల అక్షరాభ్యాస మంటపం ప్రధాన ద్… Read More
Coronavirus: సీఎంకు కరోనా పాజిటివ్, మంత్రులతో మీటింగ్, టెస్ట్ లకు క్యూ, ఐఏఎస్, ఐపీఎస్ లు !భోపాల్/ న్యూఢిల్లీ: ప్రపంచ దేశాలను గడగడాలిస్తున్న కరోనా వైరస్ (COVID 19) మహమ్మారి మాజీ ప్రధానులు, మంత్రులు, ఎమ్మెల్యేలను వదలడం లేదు. ఇప్పుడు మధ్యప్రదే… Read More
మాజీమంత్రి పరిటాల సునీతకు పితృవియోగం, కొండంత అండను కోల్పోయిన కుటుంబం, నారా లోకేశ్..టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి పరిటాల సునీతకు పితృవియోగం కలిగింది. ఆమె తండ్రి ధర్మవరపు కొండన్న శనివారం ఉదయం చనిపోయారు. గత కొద్దిరోజులుగా ఆయన అనారోగ్యం… Read More
అమెరికా బాటలోనే మిత్రులు... చైనాపై పోరులో భారత్ కు బాసట.. తాజాగా ఇజ్రాయెల్..చైనాతో సరిహద్దు వివాదాల తర్వాత వేగంగా అడుగులు వేస్తున్న భారత్.. అమెరికా సాయంతో సైనిక సంపత్తిని పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. దీనికి అమెరికా మిత… Read More
62 ఏళ్ల వృద్దురాలికి వేధింపులు... ఏబీవీపీ జాతీయ అధ్యక్షుడిపై పోలీసులకు ఫిర్యాదు...అపార్ట్మెంటులోని పార్కింగ్ స్థలానికి సంబంధించి తలెత్తిన ఓ వివాదంలో 62 ఏళ్ల వృద్దురాలు ఏబీవీపీ జాతీయ అధ్యక్షుడు డా.సుబ్బయ్య షణ్ముగంపై పోలీసులకు ఫిర్యా… Read More
0 comments:
Post a Comment