న్యూఢిల్లీ: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనావైరస్ మహమ్మారి భారతదేశంలోనూ తన విజృంభణ కొనసాగిస్తోంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా మూడు లక్షల మందికిపైగా ప్రాణాలు తీసిన ఈ మహమ్మారి.. మనదేశంలోనూ తన ప్రతాపాన్ని చూపిస్తోంది. గత కొద్ది రోజులుగా మనదేశంలో కొత్త కేసులు, మరణాలు అత్యధికంగా నమోదవుతుండటం ఆందోళనకరంగా మారింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3cI9MAo
Friday, June 5, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment