Friday, June 5, 2020

కరోనా ప్రపంచం: అత్యధిక మరణాలు, కొత్త కేసులతో రికార్డుల్లోకెక్కిన భారత్, ఇదీ లెక్క

న్యూఢిల్లీ: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనావైరస్ మహమ్మారి భారతదేశంలోనూ తన విజృంభణ కొనసాగిస్తోంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా మూడు లక్షల మందికిపైగా ప్రాణాలు తీసిన ఈ మహమ్మారి.. మనదేశంలోనూ తన ప్రతాపాన్ని చూపిస్తోంది. గత కొద్ది రోజులుగా మనదేశంలో కొత్త కేసులు, మరణాలు అత్యధికంగా నమోదవుతుండటం ఆందోళనకరంగా మారింది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3cI9MAo

Related Posts:

0 comments:

Post a Comment