హైదరాబాద్ : చెల్లని రూపాయిలంటూ అపొజిషన్ నేతలపై అధికార పార్టీ లీడర్లు సెటైర్లు వేస్తున్నారు. మీరే చెల్లని పైసలంటూ మాటల యుద్ధానికి దిగుతున్నారు ప్రతిపక్ష నేతలు. ఎన్నికల వేళ అధికార, ప్రతిపక్ష నేతల మధ్య ఆరోపణల పర్వం తారాస్థాయికి చేరింది. నువ్వెంతంటే నువ్వెంత అనే రేంజ్ లో ఒకరిపై మరొకరు మాటల తూటాలు పేల్చుతున్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Ui6zSI
ఎన్నికల్లో చెల్లని రూపాయిలెన్నో, పైసలెన్నో..! నేతల మధ్య హాట్ కామెంట్స్
Related Posts:
రంగంలోకి చంద్రబాబు: సంక్షోభాలు టీడీపీకి కొత్త కాదు: నేతలకు ఏం చెప్పారంటే..!టీడీపీలో సంక్షోభం ఏర్పడుతున్న సమయంలో ఆ పార్టీ అధినేత అలర్ట్ అయ్యారు. కుటుంబంతో కలిసి విదేశాలకు వెళ్లిన చంద్రబాబు అక్కడి నుండి జరుగుతున్న పరిణ… Read More
ఇరాన్ సరిహద్దుల్లో మళ్లీ యుద్ద మేఘాలు..! అగ్రరాజ్యం డ్రోన్ ను కూల్చివేసిన ఇరాన్..!!బాగ్దాద్/హైదరాబాద్: ఇరాన్ అమెరికా మద్య కవ్వింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. మొన్నటి వరకూ ఇరాన్ స్థావరాలపై అడదడపా దాడులు నిర్వహించిన అమెరికా ఇప్పుడు ఇర… Read More
బీజేపీని చూసి టీఆర్ఎస్ నేతలు భయపడుతున్నారు.. అందుకే దాడులు..!హైదరాబాద్ : తెలంగాణలో బీజేపీ బలపడుతుంటే.. టీఆర్ఎస్ నేతలకు భయం పట్టుకుందని వ్యాఖ్యానించారు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్. అందుకే బీజేపీ కార్యకర్తలపై దా… Read More
ఏపీ టీడీపీ కొత్త అధ్యక్షుడు ఆయనే..! బాబు యూరప్ నుండి రాగానే ఆదేశాలు..!!అమరావతి/హైదరాబాద్ : ఏపి తెలుగుదేశం పార్టీ లో ప్రక్షాళనలకు శ్రీకారం జరగబోతున్నట్టు తెలుస్తోంది. చంద్రబాబు యూరప్ నుండి రాగానే కొన్ని కీలక నిర్ణయాలు తీసు… Read More
కోల్కతాలో మత ఘర్షణలు.. ఇద్దరు మృతి...కోల్కతాలో మరోసారి రెండు గ్రూపుల మధ్య అల్లర్లు చెలరేగాయి..ఈ అల్లర్లలో ఇద్దరు యువకులు చనిపోగా పలువురికి గాయాలయ్యాయి. సంఘటన జరిగిన వెంటనే ముఖ్యమంత్రి మమ… Read More
0 comments:
Post a Comment