దేశమంతా కోవిడ్ గుప్పిట్లో భయం భయంగా గడుపుతోంది. ఎప్పుడు ఎవరి మరణ వార్త వినాల్సి వస్తుందో తెలియని పరిస్థితుల్లో చాలామంది బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. కోవిడ్తో ప్రాణాలు కోల్పోతున్నవారి సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటంతో శ్మశానాలు కూడా కిక్కిరిసిపోతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలోని నిగంబోధ్ ఘాట్లో రోజుకు 80 మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహిస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3avgviu
అసాధారణం.. ఆరని కరోనా కాష్ఠం... ఆ ఒక్క శ్మశానంలోనే 4 రోజుల్లో 141 మృతదేహాలకు అంత్యక్రియలు..
Related Posts:
ఆఫ్ఘనిస్తాన్ పై ప్రపంచ దేశాల ఆందోళన .. ఆఫ్ఘన్ పౌరులను కాపాడాలన్న మలాలా, యూఎన్ కింకర్తవ్యం ?ప్రపంచమంతా విస్మయానికి గురైన సంఘటన ఆఫ్ఘనిస్థాన్ లో చోటుచేసుకుంది. రెండు దశాబ్దాలుగా స్వేచ్ఛావాయువులు పీల్చుకున్న ఆఫ్ఘనిస్తాన్, భారత దేశానికి స్వాతంత్ర… Read More
ఆఫ్ఘన్ సంక్షోభం: జో బిడెన్ సీటుకు ఎసరు పెట్టిన ట్రంప్: ఇదే ఛాన్స్: చిక్కుల్లో అమెరికా అధినేతవాషింగ్టన్: ఇస్లామిక్ దేశం ఆప్ఘనిస్తాన్లో పరిణామాలు శరవేగంగా మారుతోన్నాయి. రాజధాని కాబుల్ను సమీపించిన కొన్ని గంటల వ్యవదిలోనే దాన్ని తాలిబన్లు ఆక్రమి… Read More
జగన్ మద్దతుగా ఉన్నారు..సినీ ప్రముఖులతో చిరు : వారికి ఆహ్వానం లేదా-అజెండా ఫిక్స్..!!ఏపీలో సీనీ పరిశ్రమ సమస్యల పైన ఏపీ ముఖ్యమంత్రి నుంచి చిరంజీవికి ఆహ్వానం అందింది. ముఖ్యమంత్రితో చర్చించి సమస్యల పరిష్కారం కోసం రావాలంటూ మంత్రి పేర్ని నా… Read More
ఇక్కడ జగన్ బ్రేక్ కు అక్కడ రఘురామ కౌంటర్- కేంద్రం సాయంతో- వైసీపీ విలవిలఏపీలో వైసీపీ వర్సెస్ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుగా సాగిపోతున్న పోరు మరింత ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే కేంద్రం వద్ద తన పరపతి వాడుకుంటూ జగన్ సర్కార్ … Read More
తాలిబన్ల రాజ్యం: భారత్ బాటపట్టిన ఆప్ఘనిస్థాన్ చట్టసభ్యులు, తజకిస్థాన్కు అష్రఫ్ ఘనీకాబూల్/న్యూఢిల్లీ: ఆప్ఘనిస్థాన్ పూర్తిగా తాలిబన్ల ఆధీనంలోకి వెళ్లడంతో ఆ దేశ ప్రధాని అష్రఫ్ ఘనీ తజకిస్థాన్ పారిపోయారు. దేశంలో రక్తపాతం జరగకూడదనే తాను ఇ… Read More
0 comments:
Post a Comment