కోల్కతా: దేశంలో డబుల్ మ్యూటెంట్ వైరస్ గడగడలాడిస్తోంది. ఈ క్రమంలోనే నిపుణులు మరో బాంబు పేల్చారు. కరోనావైరస్ జన్యు క్రమంకు సంబంధించి B.1.618 అనే వైరస్ మూలాలను పశ్చిమబెంగాల్లో కనుగొన్నట్లు తెలిపారు. ఇది మరింత ప్రమాదకరంగా పరిణమించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ తరహా వైరస్ రోగనిరోధక శక్తిని దాటుకుని ఆరోగ్యంకు హాని చేకూరుస్తుందని నిపుణులు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3edY96U
Be Careful:ఆ రాష్ట్రంలో మరో కొత్త కోవిడ్ వేరియంట్..: రోగనిరోధక శక్తిని దాటుకుని దాడి చేస్తోందట..!
Related Posts:
టీవీ9 రవి ప్రకాష్ న్యాయవాది ఇంట్లో సోదాలు .. పలు కీలక ఆధారాలు లభ్యం.. న్యాయవాదిపై అభియోగాలుటీవీ9 మాజీ సీఈవో రవి ప్రకాష్, శివాజీలపై తెలంగాణా పోలీసుల ఉచ్చు మరింత బిగుసుకుంటోంది. . విచారణకు హాజరు కాకుండా తప్పించుకుని తిరుగుతున్న రవి ప్రకాష్, … Read More
సినిమా స్ట్రైల్లో సైకో శ్రీనివాస రెడ్డి... మృతుల పేర్లు చెట్లపైకి చెక్కి...యాదాద్రి జిల్లా హాజీపూర్ గ్రామం సీరియల్ కిల్లర్ శ్రీనివాస్ రెడ్డి లీలలు సినిమాలను తలపించేలాగా ఉన్నాయి. హత్యలకు ముందు అమ్మాయిని వేధించాడని గ్రామస్థులు … Read More
లోక్సభ ఎన్నికలు 2019: బెంగాల్లో చెలరేగిన హింస..టీఎంసీ బీజేపీల మధ్య వాగ్వాదందేశంలో 2019 సార్వత్రిక ఎన్నికలు చివరి అంకానికి చేరుకున్నాయి. చివరిదైన ఏడవ విడత పోలింగ్ ప్రారంభం అయ్యింది. ఇప్పటికే ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి… Read More
ఈవీఎం మిషన్లు... ప్లస్.. ఉల్లిగడ్డలు...జర పైలంఎండలు ఎంత విపరీతంగా దంచుతున్నాయో అందరికి తెలుసు..రాష్ట్ర్రంలో సగటున 45 డిగ్రీల ఉష్షోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు రోడ్డు మీదకు వెళ్లాలంటే జంకుతు… Read More
ఏంపీలో ప్రమాదం :ఓకే కుటుంభానికి చెందిన ఐదుగురు మృతిమధ్యప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓకే కుటుంభానికి చెందిన ఐదుగురు మహిళలు ఈ ప్రమాదంలో మృతి చెందారు.మధ్యప్రదేశ్లోని పన్నాజిల్లాలోని మహెష్ గుప్త… Read More
0 comments:
Post a Comment