బెంగాల్లో ఆరో విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్కు ముందు మూడు వేర్వేరు చోట్ల పేలుళ్లు చోటు చేసుకున్నాయి. పోలింగ్ జరగనున్న నియోజకవర్గాల పరిధిలో మంగళవారం(ఏప్రిల్ 20) నాటు బాంబు పేలుళ్లు కలకలం సృష్టించాయి. ఈ పేలుళ్లలో ఒకరు మృతి చెందగా మరికొందరు గాయపడ్డారు. 24 నార్త్ పరగణాలు జిల్లాలోని తితాగఢ్లో ఉన్న జీసీ రోడ్లో మొదటి పేలుడు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3tES0qY
బెంగాల్లో బాంబు పేలుళ్లు... ఒకరి మృతి... ఆరో విడత పోలింగ్కు ముందు కలకలం...
Related Posts:
గన్నవరం వైసీపీలో రచ్చ: ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ముందే రోడ్డెక్కి రాళ్ళతో కొట్టుకున్న వంశీ,యార్లగడ్డ వర్గీయులుకృష్ణాజిల్లా గన్నవరంలో వైసీపీలో వర్గ విభేదాలు మరోసారి రోడ్డెక్కాయి . అసలే రాష్ట్రంలో అనేక ఇబ్బందులతో పాలన సాగిస్తున్న వైసీపీ ప్రభుత్వానికి, సీఎం జగన్మ… Read More
న్యాయవాదిగా రోహిత్ వేముల సోదరుడు... ట్విట్టర్లో వెల్లడించిన తల్లి వేముల రాధిక...హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో దళిత స్కాలర్ రోహిత్ వేముల ఆత్మహత్య దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన సంగతి తెలిసిందే. పేదరిక కుటంబ నేపథ్యం నుంచి సెంట… Read More
అజిత్ దోవల్ కుమారుడికి కాంగ్రెస్ సీనియర్ నేత క్షమాపణలు... కారణమిదే...కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కుమారుడు వివేక్ దోవల్కి క్షమాపణలు చెప్పారు.జైరాం రమేశ్ క్షమాపణను అంగీకరించిన… Read More
కోటి దాటేసింది దేవుడా, టాప్ 5 రాష్ట్రాల్లో ఆంధ్రా, సేఫ్ లో తెలంగాణ, ఐదు రాష్ట్రాలు పక్కపక్కనే, గోవిందా గోవింద!బెంగళూరు/ అమరావతి/ చెన్నై: భారతదేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య కోటి దాటిపోవడంతో ప్రజలు షాక్ అయ్యారు. భారతదేశంలో శుక్రవారం అర్దరాత్రి వరకు 1, 00, 04,… Read More
year ender 2020- మోడీ ప్రజాదరణ, బీజేపీ జైత్రయాత్ర- రేటింగ్స్లో భారత్ పతనంప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం, అతిపెద్ద మార్కెట్లలో ఒకటైన భారత్లో ఈ ఏడాది అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. అందులో ప్రధానంగా చెప్పుకోవాల్స… Read More
0 comments:
Post a Comment