Wednesday, April 21, 2021

బెంగాల్‌లో బాంబు పేలుళ్లు... ఒకరి మృతి... ఆరో విడత పోలింగ్‌కు ముందు కలకలం...

బెంగాల్‌లో ఆరో విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు ముందు మూడు వేర్వేరు చోట్ల పేలుళ్లు చోటు చేసుకున్నాయి. పోలింగ్ జరగనున్న నియోజకవర్గాల పరిధిలో మంగళవారం(ఏప్రిల్ 20) నాటు బాంబు పేలుళ్లు కలకలం సృష్టించాయి. ఈ పేలుళ్లలో ఒకరు మృతి చెందగా మరికొందరు గాయపడ్డారు. 24 నార్త్ పరగణాలు జిల్లాలోని తితాగఢ్‌లో ఉన్న జీసీ రోడ్‌లో మొదటి పేలుడు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3tES0qY

0 comments:

Post a Comment