మొదటి సారి గెలిచినా..తన నియెజకవర్గానికే కాదు. రాష్ట్ర వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించారు పాయకరావుపేట టిడిపి ఎమ్మెల్యే అనిత. ఉపాధ్యాయురాలిగా పని చేస్తూ రాజకీయాల్లోకి వచ్చి తొలి ప్రయత్నంలోనే ఎమ్మెల్యే అయిన అనితకు ఈ సారి టిక్కెట్ దక్కటం అనుమానంగానే కనిపిస్తోంది. అసమ్మతి పెద్ద ఎత్తున గళం విప్పింది. జనసేన-వామపక్షాల పొత్తు: 26 అసెంబ్లీ..4 లోక్సభ సీట్లు కావాలి : పవన్ అంగీకరించేనా..!
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TGB1FI
అనిత కు సీటు లేనట్లేనా : అమరావతిలో అసమ్మతి గళం : బాబు కీలక నిర్ణయం..!
Related Posts:
శారదా చిట్ ఫండ్ స్కామ్లో సీబీఐ ముందుకు రాజీవ్ కుమార్షిల్లాంగ్ : మమతా సర్కార్ కేంద్రం ప్రభుత్వం మధ్య యుద్ధం జరిగిన కొద్దిరోజులకే సీబీఐ రంగంలోకి దిగింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కోల్కతా పోలీస్ కమిషనర… Read More
ఎమ్మెల్సీ కి..ఎంపి సీటుకు లింకేంటి: అది-రామసుబ్బారెడ్డి ఒప్పందం ఎవరికి లాభం..!జమ్మలమడుగు నేతలిద్దరూ కలిసారు. మనుషులుగా కలిసారు.. మనసులు సైతం కలిసినట్టేనా. ఎంపీగా ఆదినారాయ ణ రెడ్డి..జమ్మలమడుగు ఎమ్మెల్యేగా రామ సుబ్బ… Read More
పౌరసత్వబిల్లు పై విపక్షాలు గందరగోళం సృష్టిస్తున్నాయి: ప్రధాని మోడీఅస్సోం: నిరసనల మధ్యే ప్రధాని నరేంద్ర మోడీ అస్సోం పర్యటన జరిగింది. విపక్షపార్టీలపై మోడీ కత్తులు దువ్వారు. పార్లమెంటులో గత కొన్నేళ్లుగా పెండింగ్లో ఉన్న… Read More
ప్రారంభమైన గుణదల మేరీ మాత ఉత్సవాలు..! మూడురోజుల పాటు ప్రత్యేక ప్రార్థనలు..!!విజయవాడ/ హైదరాబాద్ : గుణదల మేరీ మాత ఉత్సవాలు నేడు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. విజయవాడ కేథలిక్ పీఠం బిషప్ తెలగతోటి జోసెఫ్ రాజారావుతో పాటు పలువురు చర… Read More
మోదీని అడ్డుకుంటే తగిన మూల్యం తప్పదు : ప్రధాని నిజాలు చెబుతారనే : బిజెపి నేతలు..!ప్రధాని మోదీ గుంటూరు పర్యటన పై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నిరసన లకు పిలుపునిచ్చారు. వామపక్ష నేతలు నిర… Read More
0 comments:
Post a Comment