హైదరాబాద్: దిశ సామూహిక అత్యాచారం, హత్య కేసులో నిందితులను ఎన్కౌంటర్ చేయడంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా స్పందించారు. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్యాచారం కేసులో నిందితులను ఎన్కౌంటర్ హర్షణీయమని ఆమె అన్నారు. disha case encounter: చట్టం తన పని తాను చేసింది: ఎన్ కౌంటర్పై సీపీ సజ్జనార్ కీలక విషయాల వెల్లడి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YpBwnu
Friday, December 6, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment