న్యూఢిల్లీ: దశాబ్దాల కాలంగా న్యాయస్థానంలో నలుగుతూ వస్తోన్న అయోధ్యలోని రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూ వివాదంపై సుప్రీంకోర్టు శుక్రవారం ఉదయం కీలక తీర్పు ఇచ్చింది. ఈ కేసులో మధ్యవర్తిత్వాన్ని వహించడానికి ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో ఎవరెవరు ఉండాలనేది కూడా సుప్రీంకోర్టే ఖరారు చేసింది. మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎఫ్ఎంఐ ఖలీఫుల్లా, ఆధ్యాత్మిక వేత్త
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2J8SmDw
రామజన్మభూమి వివాద పరిష్కారానికి ముగ్గురు సభ్యుల కమిటీ: 8 వారాల గడువు..
Related Posts:
ఏపీలో 15వేలు దాటిన కరోనా కేసులు, మరో ముగ్గురు మృతి: జిల్లాల వారీగా కేసులుఅమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు రోజు రోజుకు మరింతగా పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 28,239 మంది నమూనాలు పరీక్షించగా 657… Read More
పవన్ కల్యాణ్ సంచలనం: స్టార్ ఇమేజ్ను పక్కన పెట్టి.. చాతుర్మాస్య దీక్ష: 4 నెలల పాటు వాటికి దూరంఅమరావతి: జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. ఏ స్టార్ హీరో గానీ, ఏ పొలిటికల్ లీడర్ గానీ చేపట్టాలంటే ఒకటికి రెండుసార్లు ఆల… Read More
దేశవ్యాప్తంగా మార్కెట్ లో పతంజలి కరోనిల్ కిట్ .. ఎలాంటి ఆంక్షలు లేవన్న రాందేవ్ బాబాకరోనా నియంత్రణ కోసం రాందేవ్ బాబా విడుదల చేసిన కరోనా కిట్ మార్కెట్ లో అందుబాటులోకి వచ్చిందని స్వయంగా ఆయనే ప్రకటించారు.పతంజలి ఆయుర్వేద్ యొక్క స్వసరి కరో… Read More
మళ్లీ రంగంలోకి కల్నల్ సంతోష్ టీమ్.. సహచరుడికే ‘16బిహార్’ బాధ్యతలు.. తండ్రిని కోల్పోయిన బిడ్డల్లా..45 ఏళ్ల తర్వాత చోటుచేసుకున్న నెత్తుటిపాతాన్ని గుర్తుచేసుకుంటూ.. మాతృభూమి కోసం ప్రాణాలొడ్డిన కల్నల్ సంతోష్ బాబు, మరో 19 మంది జవాన్ల త్యాగాలను స్మరించుక… Read More
ఆవు నోట్లో నాటుబాంబు పేలిన ఘటనలో ... మూడురోజుల నరకం చూసి గోమాత మృతికొద్దిరోజుల క్రితం కేరళలో ఏనుగు నోట్లో బాంబు పేలుడు ఘటన మరిచిపోకముందే మూడు రోజుల క్రితం ఏపీలో ఒక ఆవు నోట్లో నాటుబాంబు పేలడంతో నరకయాతన అనుభవించిన ఆవు ఈ… Read More
0 comments:
Post a Comment