దిశ హత్య కేసు నిందితుల అంత్యక్రియలకు కొత్త చిక్కొచ్చి పడింది. గుడికండ్ల శ్మశానంలో గోతులు తవ్వగా, ఆ భూమి తమదని కొందరు అంటున్నారు. దీంతో నిందితులను ఎక్కడ పాతిపెట్టాలనే ప్రశ్న తలెత్తింది. ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా గ్రామం నుంచి నేరుగా శ్మశానానికే మృతదేహాలను తీసుకెళ్తామని పోలీసులు స్పష్టంచేశారు. ఇంటి వద్దకు తీసుకెళ్లేందుకు అనుమతి ఇవ్వబోమని.. పొలంలో దహనం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YlSJye
నిందితుల అంత్యక్రియలకు చిక్కులు, ఆ భూమి తమది, మరోచోట తప్పని గోతులు..
Related Posts:
కేరళలో రెడ్ అలర్ట్.. ఆరు జిల్లాల్లో వర్షాలకు జనజీవనం అస్తవ్యస్థం..తిరువనంతపురం : కేరళను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. కుండపోతగా కురుస్తున్న వర్షాలతో జనజీవనం అస్తవ్యస్థమైంది. ఆరు జిల్లాల్లో రుతుపవనాల ప్రభావం ఎక్కువగ… Read More
దారుణం : తల్లిని నరికి ఫుట్పాత్పై తల పడేసిన కసాయి కూతురుసిడ్నీ : ఆస్ట్రేలియాలో దారుణం జరిగింది. ఓ యువతి తల్లిని నరికి చంపింది. అయితే ఆమె ఆ దారుణానికి ఎందుకు పాల్పడిందనే విషయం మాత్రం తెలియలేదు. ఘటనాస్థలానికి… Read More
గొర్రెల పేరుతో దివాళా పిటిషన్.. అప్పు ఇచ్చినోళ్లకు అంతే సంగతి..!ఖమ్మం : అధిక వడ్డీలు జనాలను నిలువునా ముంచుతున్నాయి. చారానా కోడికి బారానా మసాలా లాగా తయారవుతోంది పరిస్థితి. తీసుకున్న అసలు కొంచెమైతే.. కట్టే వడ్డీలు మా… Read More
కుమారస్వామికి మరో షాక్ : బలపరీక్షకు బీఎస్పీ దూరం, దిమ్మ తిరిగే షాకిచ్చిన మాయావతిబెంగళూరు : మరికొన్ని గంటల్లో కర్ణాటక అసెంబ్లీలో బలపరీక్ష .. అధికార పార్టీలో క్షణ క్షణం వణుకు. రెబల్స్ ఎలా దారిలోకి తెచ్చుకోవాలని శతవిధలా ప్రయత్నిస్తోం… Read More
షిరిడీ సాయితో డైరెక్టు కాంటాక్ట్.. మీ పాపాలు తొలగిస్తా.. లేడీ బాబా కొంపముంచిందిగా..!ముంబై : రోగాలు నయం చేస్తానంటూ లక్షలు గుంజింది. అంతేకాదు మీ కుటుంబ సభ్యుల చిక్కులు తొలగిస్తానంటూ ఉన్నకాడికి ఊడ్చేసింది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఏకంగా షిర… Read More
0 comments:
Post a Comment