లక్నో : లోక్సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి మరోసారి ఝలక్ ఇచ్చారు బీఎస్పీ అధినేత్రి మాయావతి. కాంగ్రెస్ తలకెత్తుకున్న కనీస ఆదాయ పథకంపై బీజేపీ చేస్తున్న ఆరోపణలను సమర్థించారు. అటు బీజేపీని కూడా ఏకిపారేశారు. ట్విట్టర్ వేదికగా రెండు పార్టీలపై నిప్పులు చెరిగారు. ప్రజా సంక్షేమం పట్టని ఒకే గూటికి చెందిన రెండు పక్షులని మండిపడ్డారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2U1jYiM
బీజేపీ ఆరోపణలు నిజమన్న మాయావతి.. కాంగ్రెస్పై ధ్వజం.. బీఎస్పీ లెక్కలేంటో?
Related Posts:
3 వేల ప్రత్యేక బస్సులు.. సిటీ నుంచి పల్లెలకు, ఎప్పటి వరకు సర్వీసులు అంటే..బతుకమ్మ, దసరా.. తెలంగాణలో పెద్ద పండుగ. దసరా అంటే ప్రాధాన్యం ఇస్తారు. ఇక పండగ సందర్బంగా నగరాలు/ పట్టణాల నుంచి పల్లెలకు వెళ్లడం మాములే. పండగ సందర్భంగా ఏ… Read More
డిసెంబర్ 1 నుంచి ఇంజనీరింగ్, బీ ఫార్మసీ ఫస్ట్ ఇయర్ క్లాసులు: ఏఐసీటీఈ తాజా ఉత్తర్వులుఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీల్లో మొదటి సంవత్సరంలో చేరిన విద్యార్థులకు డిసెంబర్ 1 నుంచి క్లాసులు ప్రారంభం అవుతాయని అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీ… Read More
బీహార్లో బీజేపీ డిజిటల్ ఎత్తులు - ప్రధాని మోదీ సభలకు అదనపు హంగులుబీహార్ ఎన్నికల సంగ్రామంలో కీలక ఘట్టమైన పోలింగ్ తేదీ దగ్గర పడుతుండటంతో అన్ని పార్టీలూ తమ తురుపుముక్కల్ని రంగంలోకి దించాయి. బీహార్ లో జేడీయూ అధినేత, సీఎ… Read More
నువ్వు గొప్పోడివి బాసు... ఇదీ ముందు జాగ్రత్త అంటే... వరదల ఎఫెక్ట్తో ఏం చేశాడంటే...గత కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు హైదరాబాద్ వాసులకు మునుపెన్నడూ లేని చేదు అనుభవాలను మిగులుస్తున్నాయి. ఎటు చూసినా బురద,వరదలో కొట్టుకుపోయిన వాహ… Read More
చైనా దూకుడుకు చెక్:భారత్ కూటమిలో ఆస్ట్రేలియా - మలబార్ విన్యాసాలకు ఆసీస్ నౌకాదళంఇండో-పసిఫిక్ రీజియన్ పై పట్టుకోసం పిచ్చి ప్రయత్నాలు చేస్తూ, పసిఫిక్, హిందూ మహా సముద్రాల్లో విచ్చలవిడిగా యుద్ధనౌకల్ని, జలాంతర్గాములను తిప్పుతోన్న చైనాక… Read More
0 comments:
Post a Comment