Thursday, March 28, 2019

బీజేపీ ఆరోపణలు నిజమన్న మాయావతి.. కాంగ్రెస్‌పై ధ్వజం.. బీఎస్పీ లెక్కలేంటో?

లక్నో : లోక్‌సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి మరోసారి ఝలక్ ఇచ్చారు బీఎస్పీ అధినేత్రి మాయావతి. కాంగ్రెస్ తలకెత్తుకున్న కనీస ఆదాయ పథకంపై బీజేపీ చేస్తున్న ఆరోపణలను సమర్థించారు. అటు బీజేపీని కూడా ఏకిపారేశారు. ట్విట్టర్ వేదికగా రెండు పార్టీలపై నిప్పులు చెరిగారు. ప్రజా సంక్షేమం పట్టని ఒకే గూటికి చెందిన రెండు పక్షులని మండిపడ్డారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2U1jYiM

Related Posts:

0 comments:

Post a Comment