ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీల్లో మొదటి సంవత్సరంలో చేరిన విద్యార్థులకు డిసెంబర్ 1 నుంచి క్లాసులు ప్రారంభం అవుతాయని అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) సోమవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత విద్యాసంవత్సరం (2020-21)కుగానూ బీటెక్, బీఫార్మసీ ఫస్టియర్ తరగతులను డిసెంబరు 1ను నుంచి ప్రారంభించాలని దేశవ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీలకు సూచించింది. షాకింగ్: పురానాపూల్ బ్రిడ్జి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3kbNfjW
Monday, October 19, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment