గత కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు హైదరాబాద్ వాసులకు మునుపెన్నడూ లేని చేదు అనుభవాలను మిగులుస్తున్నాయి. ఎటు చూసినా బురద,వరదలో కొట్టుకుపోయిన వాహనాలు,భరించలేని దుర్గంధంతో జనం తల్లడిల్లుతున్నారు. వాన మబ్బు కమ్ముకుందంటే చాలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఇళ్ల ముందు పార్క్ చేసిన వాహనాలు తెల్లారేసరికి ఉంటాయో.. వరదలో కొట్టుకుపోతాయో తెలియక ఆందోళన చెందుతున్నారు. అయితే ఇలాంటి టెన్షన్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/35cpDFA
నువ్వు గొప్పోడివి బాసు... ఇదీ ముందు జాగ్రత్త అంటే... వరదల ఎఫెక్ట్తో ఏం చేశాడంటే...
Related Posts:
పోల్ మీటర్ : బెంగాల్లో అత్యధికం, కశ్మీర్లో అత్యల్ప ఓటింగ్న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల్లో రెండో విడత పోలింగ్ చెదురుమదురు ఘటనలు మినహా పూర్తయ్యింది. గురువారం 11 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలోని 95 నియో… Read More
ఈసీ బ్యాన్ : ’చౌకీదార్ చోర్ హై‘ వీడియోపై నిషేధం, రాహుల్కు లేఖన్యూఢిల్లీ : ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించే వారి తాట తీస్తోంది ఎన్నికల సంఘం. తాజాగా కాంగ్రెస్ పార్టీ రూపొందించిన 'చౌకీ దార్ చోర్ హై‘ వీడియోపై నిషేధం విధ… Read More
2 దశాబ్ధాల బద్ద శత్రువులు..! కలగా గడిచిన 24 ఏళ్లు.. ఒకే వేదిక పైకి ములాయం, మాయావతిమైన్పురి : రాజకీయంలో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరని అంటారు. ఇది ఒక రకంగా వాస్తవంలా కనిపిస్తుంది. నేతలు ఏ పార్టీలో ఉన్నా.. మైకులు విరగ్గొట్ట… Read More
దొంగలకు మోదీ పేరు : రాహుల్పై పరువునష్టం కేసు వేసిన సుశీల్పాట్నా : సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ దూసుకెళ్తున్నారు. పనిలోపనిగా ప్రత్యర్థులపై విమర్శలు కూడా చేస్తున్నారు. ప్రధాని మోదీన… Read More
ఒంటిమిట్ట రాములొరి సేవలో గవర్నర్ దంపతులుకడప : ఒంటిమిట్ట కోదండరామి స్వామి కల్యాణ క్రతువు అంగరంగ వైభవంగా జరిగింది. కల్యాణోత్సవానికి గవర్నర్ నరసింహన్ దంపతులు హాజరయ్యారు. ఆలయం వద్దకు చేరుకోగానే … Read More
0 comments:
Post a Comment