కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే పడవ అని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. కాంగ్రెస్ పార్టీ తో వచ్చే ఐదేళ్లలో రాష్ట్రానికి ఒరిగేదేమీ ఉండదని ఆయన తెలిపారు. పార్టీ 16 సీట్లలో దేశ రాజకీయాల్లో ఏమి మార్పులు తీసుకు వస్తారని కాంగ్రెస్ నాయకులు కారు కూతలు కూస్తున్నారో అర్థం కావడం లేదు అన్న ఎర్రబెల్లి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Fzszzf
Thursday, March 28, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment